బ్రేకింగ్
20 Apr 2024 | 14:52 IST
కాంగ్రెస్పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు: రేవంత్
మెదక్: ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. వచ్చే వరిపంటకు రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మెదక్ లోక్సభ అభ్యర్థి నీలం మధు నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో సీఎం మాట్లాడారు. ప్రజల కష్టాలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. ‘‘ కాంగ్రెస్పై చెయ్యి వేస్తే మాడి మసైపోతారు. పేదలకు ఎప్పుడూ అండగా నిలబడేది మూడు రంగుల జెండానే, కాంగ్రెస్ను అఖండ మెజార్టీతో గెలిపించి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలి’’ అని రేవంత్ పిలుపునిచ్చారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నిలిపిన వాహనాలు... గాలిలో ప్రాణాలు!
- కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
- రివ్యూ: ప్రసన్నవదనం.. సుహాస్ ఖాతాలో హిట్ పడిందా?
- లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
- ఐపీఎల్ మొదలైనప్పట్నుంచి ఆ అలవాటు విపరీతంగా పెరిగిపోయింది..!
- విజయాన్ని లాగేసుకున్నారు
- 4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
- ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత
- రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరత్కుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?