బ్రేకింగ్
02 May 2024 | 21:13 IST
హెడ్, నితీశ్ అర్ధశతకాలు.. రాజస్థాన్ టార్గెట్ 202
హైదరాబాద్: రాజస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో హైదరాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్ హెడ్ (58; 44 బంతుల్లో 6×4, 3×6), నితీశ్ రెడ్డి (76*; 42 బంతుల్లో 3×4, 8×6)అర్ధశతకాలతో చెలరేగారు. అభిషేక్ శర్మ (12), అన్మోల్ ప్రీత్ (5) నిరాశ పరిచారు. క్లాసెన్ (42*; 19 బంతుల్లో 3×4, 3×6) మెరుపులు మెరిపించాడు. బౌలర్లలో అవేశ్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చెన్నైకి గోల్డెన్ ఛాన్స్.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!
- అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
- రోడ్డుపైనే సీపీఆర్.. వందనమమ్మా డాక్టర్ రవళి
- హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
- ‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
- ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
- మన చరిత్రేంటో లోకమంతా చూసింది
- గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
- అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ