బ్రేకింగ్

breaking
02 May 2024 | 21:13 IST

హెడ్‌, నితీశ్‌ అర్ధశతకాలు.. రాజస్థాన్‌ టార్గెట్‌ 202

హైదరాబాద్‌: రాజస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఓపెనర్‌ హెడ్‌ (58; 44 బంతుల్లో 6×4, 3×6), నితీశ్‌ రెడ్డి (76*; 42 బంతుల్లో 3×4, 8×6)అర్ధశతకాలతో చెలరేగారు. అభిషేక్‌ శర్మ (12), అన్మోల్‌ ప్రీత్‌ (5) నిరాశ పరిచారు. క్లాసెన్‌ (42*; 19 బంతుల్లో 3×4, 3×6) మెరుపులు మెరిపించాడు. బౌలర్లలో అవేశ్‌ ఖాన్‌ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్‌ శర్మ ఒక వికెట్‌ తీశాడు.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని