Bhadrachalam: కన్నుల పండుగగా శ్రీ రామాయణ పారాయణ మహోత్సవాలు

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ రామాయణ పారాయణ మహోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి నిత్య కళ్యాణం, పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌కు చెందిన యశోదమ్మ అనే వృద్ధురాలు స్వామివారి అన్నదాన కార్యక్రమానికి విరాళంగా రూ. 2,00,000 చెక్కును ఆలయ కార్యనిర్వహణాధికారి ఎల్‌. రమాదేవికి అందజేశారు.

Updated : 24 Oct 2023 18:07 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని