PM Modi: అబుధాబీలో హిందూ దేవాలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

యూఏఈ పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీ అబుధాబీ నగర సమీపంలో నిర్మించిన హిందూ దేవాలయాన్ని ప్రారంభించారు. ఆలయంలో పూజారులతో కలిసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున భారత పౌరులు తరలివచ్చారు. 27 ఎకరాల్లో నిర్మించిన ఈ ఆలయం గల్ఫ్‌ ప్రాంతంలో కెల్లా అతిపెద్దది.

Updated : 14 Feb 2024 23:05 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని