Komuravelli: భక్తులతో కిక్కిరిసిన కొమురవెల్లి ఆలయం

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది. జాతరలో భాగంగా మూడో ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. పట్నాలు, బోనాలు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఫొటోలు..

Updated : 04 Feb 2024 13:23 IST
1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9

మరిన్ని