Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో గత కొన్ని రోజులుగా భక్తుల రద్దీ క్రమంగా పెరుగుతోంది. తమిళుల పెరటాసి మాసం మూడో శనివారం నేపథ్యంలో తమిళనాడు నుంచి భక్తులు భారీగా తిరుమలకు చేరుకున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌, నారాయణగిరి షెడ్లు నిండిపోయి.. రింగురోడ్డులోని గోగర్భం డ్యాం వరకు భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.

Updated : 08 Oct 2022 18:38 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని