శ్రీ రంగనాథ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు

భద్రాచలంలో రాపత్తు ఉత్సవాలలో భాగంగా సీతారామచంద్రస్వామి వారు శ్రీ రంగనాథ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా మండపం వద్ద రాపత్తు ఉత్సవాలను నిర్వహించారు.  

Updated : 03 Jan 2024 21:13 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని