Tirumala : బ్రహ్మోత్సవం.. బ్రహ్మాండ నాయకుని రథోత్సవం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు. రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. 

Updated : 04 Oct 2022 12:43 IST
1/11
2/11
రథాన్ని లాగుతున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు రథాన్ని లాగుతున్న తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు
3/11
4/11
5/11
6/11
7/11
8/11
9/11
10/11
11/11

మరిన్ని