JEE Main: వెబ్‌సైట్లో జేఈఈ మెయిన్‌ హాల్‌టికెట్లు

దేశవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు.

Updated : 04 Apr 2023 07:42 IST

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఈనెల 6వ తేదీ నుంచి జరగనున్న జేఈఈ మెయిన్‌ తుది విడత పరీక్షలకు సుమారు 9.40 లక్షల మంది హాజరుకానున్నారు. వారి హాల్‌టికెట్లను (అడ్మిట్‌ కార్డులు) సోమవారం వెబ్‌సైట్లో ఉంచినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేర్కొంది. ఈనెల 6, 8, 10, 11, 12, 13, 15 తేదీల్లో రోజుకు రెండు విడతల చొప్పున ఆన్‌లైన్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని