నాలుగు ఔషధ బ్రాండ్లు విక్రయిస్తున్న డాక్టర్ రెడ్డీస్
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చిన్న పిల్లల ఔషధ విభాగానికి చెందిన నాలుగు బ్రాండ్లను జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్కు విక్రయించనుంది. ఇందులో జడ్ అండ్ డీ, పెడిక్లోరైల్, పెసెఫ్, ఎజినాపి బ్రాండ్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్లు రూ.33 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి.
ఈనాడు, హైదరాబాద్: డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చిన్న పిల్లల ఔషధ విభాగానికి చెందిన నాలుగు బ్రాండ్లను జేబీ కెమికల్స్ అండ్ ఫార్మాసూటికల్స్కు విక్రయించనుంది. ఇందులో జడ్ అండ్ డీ, పెడిక్లోరైల్, పెసెఫ్, ఎజినాపి బ్రాండ్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్రాండ్లు రూ.33 కోట్ల అమ్మకాలు నమోదు చేశాయి. రూ.98 కోట్ల ప్రతిఫలానికి ఈ బ్రాండ్లను జేబీ కెమికల్స్కు డాక్టర్ రెడ్డీస్ విక్రయిస్తోంది. ఈ కొనుగోలు ప్రతిపాదనకు జేబీ కెమికల్స్ బోర్డు జూన్ 29న జరిగిన బోర్డు సమావేశంలో ఆమోదముద్ర వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..