Crime News: గుడి వద్ద మొండెంలేని తల.. నల్గొండ జిల్లాలో నరబలి?

నల్గొండ జిల్లా విరాట్‌నగర్‌లోని మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తలను స్థానికులు గుర్తించారు.

Updated : 10 Jan 2022 10:02 IST

చింతపల్లి: నల్గొండ జిల్లా విరాట్‌నగర్‌లోని మైసమ్మ గుడి వద్ద మొండెం లేని తలను స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తిని దుండగులు హతమార్చి మొండెం లేని తలను వదిలివెళ్లారు. తలను గుర్తించి స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. నరబలి జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని