రెండు సర్వీసులున్నాఒకే బిల్లు
ఒక వినియోగదారుడికి ఒకటికి మించి విద్యుత్తు సర్వీసులుంటే ఒకే సర్వీసుగా పరిగణించి బిల్లులు జారీచేస్తామని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీపీడీసీఎల్) పెడన సబ్డివిజన్ డీఈఈ సీహెచ్.మాణిక్యాలరావు అన్నారు.శుక్రవారం ఆయన ‘న్యూస్టుడే’తో
సబ్డివిజన్లో 149 సర్వీసుల గుర్తింపు
డీఈఈ మాణిక్యాలరావు
పెడన, న్యూస్టుడే
ఒక వినియోగదారుడికి ఒకటికి మించి విద్యుత్తు సర్వీసులుంటే ఒకే సర్వీసుగా పరిగణించి బిల్లులు జారీచేస్తామని సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(సీపీడీసీఎల్) పెడన సబ్డివిజన్ డీఈఈ సీహెచ్.మాణిక్యాలరావు అన్నారు.శుక్రవారం ఆయన ‘న్యూస్టుడే’తో మాట్లాడుతూ సబ్డివిజన్ పరిధిలోని పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో మొత్తం 149 ఈ తరహా సర్వీసులు గుర్తించామని చెప్పారు. దీనికోసం గత నెలలో సర్వే చేపట్టామని, భవిష్యత్తులోనూ ఇది కొనసాగుతుందన్నారు. రెండు సర్వీసులకు వేర్వేరు బిల్లుల ద్వారా శ్లాబు రేటులు తగ్గి, తక్కువ బిల్లులు వస్తాయని రెండింటినీ కలపడం ద్వారా శ్లాబు పెరుగుతుందని చెప్పారు.
మచిలీపట్నం-పెడన మధ్య కొత్తలైను: మచిలీపట్నం-పెడన మధ్య రూ.1.60 కోట్ల నిధులతో కొత్త లైను ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మచిలీపట్నంలోని 132/33 కేవీ సబ్స్టేషన్ నుంచి పెడన తోటమూలలోని 33/11 కేవీ సబ్స్టేషన్ వరకు 14 కిమీల పొడవున కొత్తలైన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీన్ని పెడన నుంచి బంటుమిల్లి సబ్స్టేషన్కు వెళ్లే 11కేవీ లైన్కు అనుసంధానం చేస్తామని, ఫలితంగా బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాలకు విద్యుత్తు అంతరాయాలు గణనీయంగా తగ్గుతాయని వివరించారు. బంటుమిల్లి నుంచి కృత్తివెన్ను మండలంలో ఇటీవల ఏర్పాటు చేసిన ఉప్పలూరు సబ్స్టేషన్ వరకు మచిలీపట్నం నుంచి నేరుగా సరఫరా జరుగుతుందని వెల్లడించారు.
పెడనలో 220 కేవీ సబ్స్టేషన్: పెడన కేంద్రంగా 220 కేవీ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఏపీ ట్రాన్స్కో వద్ద ఉన్నాయని డీఈఈ చెప్పారు. నడుపూరు-కూడూరు రహదారిపై ఈ సబ్స్టేషన్ను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోందన్నారు. పెడన నుంచి మచిలీపట్నం-విజయవాడ సెక్షన్లోని రైల్వే లైను విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉంటుందని, ఆర్వీకే ఎనర్జీకి ఇక్కడి నుంచి సరఫరా చేస్తామని పేర్కొన్నారు. మచిలీపట్నం పోర్టు ఏర్పాటైతే పెడన నుంచి ఒక లైన్ పోర్టుకు వెళుతుందని తెలిపారు. అలాగే బంటుమిల్లి కేంద్రంగా 132 కేవీ సబ్స్టేషన్ ప్రతిపాదన ఏపీ ట్రాన్స్కో వద్ద ఉందని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
[ 05-05-2024]
వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. -
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలెట్ల పోలింగ్ ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం, అయోమయ పరిస్థితులు పోలింగ్ అధికారులను కూడా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపే కుట్ర?
[ 05-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలట్ వినియోగం తొలి రోజైన శనివారం ప్రహసనంగా మారింది. -
మోసానికి బ్రాండ్ అంబాసిడర్ !
[ 05-05-2024]
మోసం అనే పునాదులపై ఏర్పడ్డ జగన్ సర్కారు.. అమరావతి విషయంలో అన్నివర్గాలనూ తప్పుదోవ పట్టించింది. అటు భూములిచ్చిన రైతులతోపాటు ఇటు కోర్టుల కళ్లకూ గంతలు కడుతూ మభ్యపెడుతోంది. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రశ్నించడమే నేరమా?.. 8 నెలల గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
-
12 గంటలపాటు కాల్పులు.. హమాస్ ‘వెస్ట్బ్యాంక్’ కమాండర్ హతం!
-
చెన్నైకి మరో షాక్.. గాయం కారణంగా స్వదేశానికి పతిరన
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM