పురాలకు ప్రభుత్వ షాక్
నగరపాలక సంస్థలు, పురపాలికలకు ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన అన్టైడ్ నిధులు మళ్లించింది.
విద్యుత్తు బకాయిలకు నిధుల మళ్లింపు
సూళ్లూరుపేట పురపాలక సంఘ కార్యాలయం
సూళ్లూరుపేట, న్యూస్టుడే : నగరపాలక సంస్థలు, పురపాలికలకు ప్రభుత్వం షాకిచ్చింది. విద్యుత్తు ఛార్జీల బకాయిలకు 15వ ఆర్థిక సంఘం కింద మంజూరైన అన్టైడ్ నిధులు మళ్లించింది. దరిమిలా పారిశుద్ధ్యం, కాలువలు, రహదారుల నిర్వహణ పనులు ప్రశ్నార్థకం కానున్నాయి. ఇప్పటికే పంచాయతీల ఆర్థిక సంఘం నిధులు మళ్లించడంపై సర్పంచుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా ప్రభుత్వ తీరు మారలేదు. ఇప్పుడు పురపాలక, నగరపాలక సంస్థల వంతు వచ్చింది.
* ఈఈఎస్ఎల్ కంపెనీకి ఎల్ఈడీ దీపాల ఏర్పాటు, నిర్వహణ తదితర ఖర్చుల కింద మరికొంత మొత్తాన్ని మినహాయించుకుంది. పలుచోట్ల ఎల్ఈడీ దీపాలు వెలగకపోయినా, నిర్వహణ లేకపోయినా చెల్లింపులు జరిగినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంకటగిరిలో రూ.67,50,284, నగరిలో రూ.75,63,567, పలమనేరులో రూ.64,65,528 చెల్లించారు.
* స్థానికసంస్థల విద్యుత్తు బకాయిలను 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి నేరుగా సర్దుబాటు చేసుకునేలా ఆర్థికశాఖ ఉత్తర్వులు ఇవ్వడంతో ఆమేరకు డిస్కంకు బకాయిలు చెల్లిస్తున్నారు. జిల్లాలోని కొన్ని పురపాలక, నగరపాలక సంస్థలు ఎలాంటి పెండింగ్ లేకుండా క్రమం తప్పకుండా ప్రతినెలా విద్యుత్తు ఛార్జీలు చెల్లిస్తుండటంతో వాటి ఖాతాల నుంచి నిధులను మళ్లించలేదు.
* నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల అధికారులు ముందుచూపుతో వ్యవహరించి, పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తే విద్యుత్తు ఛార్జీల చెల్లింపులు సమస్యేమీ కాదు. ప్రతినెలా చెల్లింపులు లేకపోవడంతో రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నాయి. అటు ఆస్తిపన్ను వసూళ్లు సక్రమంగా లేక సిబ్బంది జీతాలు, విద్యుత్తు ఛార్జీల చెల్లింపుల్లో తీవ్రజాప్యం ఏర్పడుతోంది. సాధారణ నిధులను పొదుపుగా వినియోగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. నెలనెలా విద్యుత్ ఛార్జీలు, సిబ్బంది జీతాలను ఠంఛనుగా చెల్లించే వీలుంది. కొన్ని పురపాలక సంఘాల్లో సాధారణ నిధులను హారతి కర్పూరంలా చేయడంతో నిధుల సమస్య నెలకొంటోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యుత్తు ఛార్జీలు, ఈఈఎస్ఎల్ బకాయిలకు ఆర్థిక సంఘం నిధులను మళ్లించినట్లు పలువురు పురపాలక సంఘాల కమిషనర్లు ధ్రువీకరించారు. అన్టైడ్ నిధులను విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకు వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఉన్నాయన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి
[ 07-05-2024]
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. -
ఓటమిని జగన్ ముందే ఒప్పుకొన్నారు
[ 07-05-2024]
అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
బాబు భరోసా.. జగన్ రుసురుస
[ 07-05-2024]
ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. -
నా అంటూ వల్లించి.. వంచించి
[ 07-05-2024]
నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. -
ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
[ 07-05-2024]
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. -
మురిపించి.. విస్మరించి..
[ 07-05-2024]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. -
అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే
[ 07-05-2024]
ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. -
ఇదేం జగన్.. ఇలా చేశావ్
[ 07-05-2024]
చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. -
‘రాక్షస పాలనకు అంతం పలకండి’
[ 07-05-2024]
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 07-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. -
కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన
[ 07-05-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. -
మా పేర్లెక్కడ సారూ..!
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. -
వైకాపాకు నిబంధనలు వర్తించవా..
[ 07-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. -
ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
[ 07-05-2024]
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. -
సీఈసీ స్పందన హర్షణీయం
[ 07-05-2024]
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మలయాళంలో రూ.150కోట్లు కొల్లగొట్టిన మూవీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
ట్రేడింగ్ సమయం పొడిగింపు ఇప్పట్లో లేనట్లే..!
-
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
-
బెయిలిస్తే.. సీఎం విధులు నిర్వర్తించొద్దు: కేజ్రీవాల్ కేసులో సుప్రీం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య