వాతావరణం..వ్యాధుల తరుణం
అధిక వేడి... పైగా వర్షం...ఇలా వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు.
మేలో నిప్పులు కురిపించిన భానుడు జూన్లోకి వచ్చేసరికి కాస్త చల్లబడ్డాడు. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 35-36 డిగ్రీలకు తగ్గాయి. వాతావరణంలో మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
* అధిక వేడి... పైగా వర్షం...ఇలా వాతావరణ మార్పులతో వైరల్ జ్వరాలు వస్తాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటారు. వర్షంలో ఎక్కువ సేపు తడవటం మంచిది కాదు. తడిసినా వెంటనే పొడి టవల్తో తల శుభ్రంగా తుడుచుకోవాలి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఉంటే ఆవిరి పట్టడం, గోరు వెచ్చటి నీటిలో చిటికెడు ఉప్పు వేసి పుకిలించడం చేయాలి. ఆయాసం, ఊపిరితీసుకోవడం కష్టమైనప్పుడు మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.
* ఇంటి పరిసరాలు, సంపుల్లో నిల్వ నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. లేదంటే దోమల వృద్ధికి అనువుగా ఉంటాయి. డెంగీ జ్వరానికి కారణమైన దోమ పెరుగుతుంది. మురికి నీటిలో మలేరియా కలగజేసే ఆడ ఎనాఫిలిస్ దోమ లార్వా వృద్ధి చెందుతుంది. కొబ్బరి చిప్పలు, పూల కుండీలు, టైర్లు, ఖాళీ బకెట్లలో చేరిన వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తొలగించాలి. లార్వాను నాశనం చేసే మలాథియాన్ లాంటి మందులను పిచికారీ చేయాలి.
* ఓ వైపు ఎండ మరోవైపు వాన కారణంగా గాలిలో తేమ శాతం పెరిగింది. దీంతో ఉక్కపోత అధికంగా ఉంటుంది. చెమట ఎక్కువగా ఉంటుంది. కాలి వేళ్ల మధ్య, గజ్జలు ఇతర ప్రాంతాల్లో ఫంగస్ చేరి తామర, ఇతర చర్మ వ్యాధులకు కారణమవుతుంది. వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి. చెమటకాయల నియంత్రణకు పౌడర్లు వినియోగించాలి.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపాకు కౌంట్డౌన్ మొదలైంది: ప్రధాని మోదీ
[ 08-05-2024]
ఆంధ్రప్రదేశ్ వికాసమే తన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. -
మార్కెట్ యార్డు గేట్లు మూసివేసి రైతుల ఆందోళన
[ 08-05-2024]
మదనపల్లెలో లారీ అసోసియేషన్, టమాటా వ్యాపారస్థులకు మధ్య వివాదం నెలకొంది. -
డబుల్ ఇంజిన్లా దూసుకెళ్తాం
[ 08-05-2024]
‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. -
హలో పుంగనూరు.. బైబై పాపాల పెద్దిరెడ్డి
[ 08-05-2024]
‘పుంగనూరు ప్రజలకు ఈరోజే స్వాతంత్య్రం వచ్చింది. రేపటి నుంచి అంతా మంచి రోజులే. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిడిసిపడుతున్నారు. నియోజకవర్గంలో శివశక్తి డెయిరీ కాకుండా వేరే డెయిరీ పోతుందా? అదే మా ఊళ్లో (నారావారిపల్లె)లో అన్ని డెయిరీలు పోతున్నాయి. -
వైకాపా దోచుకుంది.. తెదేపాకు మద్దతివ్వండి
[ 08-05-2024]
వైకాపా ప్రలోభాలకు తలొగ్గకుండా ఓటు అనే ఆయుధంతో రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రజలందరూ ముందుకు రావాలని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. -
దమనకాండ.. జగన్ అండదండ
[ 08-05-2024]
ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు. -
అమాత్యుడి అండ.. అవినీతి దందా..!
[ 08-05-2024]
కుప్పం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతికి అడ్డూ.. అదుపూ లేకుండా పోతోంది. స్థానికంగా అధికార పార్టీ నాయకుడి అండ దండలు పుష్కలంగా ఉండటంతో.. కొందరు అధికారులు, సిబ్బందికి ఆడిందే ఆటగా మారింది. -
ధరణి.. కాజేసే ధోరణి
[ 08-05-2024]
చిత్తూరు నగరం తేనెబండ రెవెన్యూలో తిరుపతి- చిత్తూరు జాతీయ రహదారి పక్కన ఉన్న ఎకరా భూమి విలువ రూ.3 కోట్లు ఉంది. ఇది తనదంటూ ఒకరు నకిలీ రికార్డులు సృష్టించారు. -
జలంకారప్రాయం
[ 08-05-2024]
కుప్పాన్ని పులివెందులలా చూస్తామని జగన్ వల్లెవేసిన మాటలు.. ఐదేళ్ల పాలనలో ఉద్దరించేశామని స్థానిక నేతల సుద్ధులు, మాటలకు.. చేతలకు పొంతన లేదని.. కుప్పంపై కక్ష సాధిస్తున్నారని ప్రస్ఫుటమవుతోంది. -
‘ఎర్ర చందనం స్మగ్లర్ పేదవాడంట’
[ 08-05-2024]
ఎర్రచందనం స్మగ్లర్, వైకాపా అభ్యర్థి విజయానందరెడ్డి తాను పేదవాడినని చొక్కా విప్పి ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందని తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ ధ్వజమెత్తారు. -
కవ్వించి.. దాడిచేసి
[ 08-05-2024]
మండల కేంద్రమైన ఐరాలలో మంగళవారం మధ్యాహ్నం వైకాపా, తెదేపా నాయకులు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. -
పెద్దిరెడ్డి 142 ఆస్తుల వివరాలు వెల్లడించలేదు
[ 08-05-2024]
ఎన్నికల అఫిడవిట్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ఆస్తులకు సంబంధించి పూర్తి వివరాలు బహిర్గతం చేయలేదని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధినేత రామచంద్ర యాదవ్ ఆరోపించారు. -
జడ్పీ పూర్వ ఉన్నతాధికారిపై కలెక్టర్ ఆగ్రహం
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లోని ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించే కేంద్రంలో జడ్పీ పూర్వ ఉన్నతాధికారి ఉండటంపై తెదేపా శ్రేణులు కలెక్టర్ షన్మోహన్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
ఓటేసేందుకు వెళ్లారని సచివాలయ సిబ్బందికి వేధింపులు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వెళ్లిన ఏడుగురు సచివాలయ సిబ్బందిని మండల పరిషత్ అధికారులను వేధింపులకు గురిచేశారు. ఈ ఘటన సోమవారం చోటుచేసుకోగా.. మంగళవారం వెలుగులోకి వచ్చింది. -
పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి నేడు ఆఖరు
[ 08-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది, అత్యవసర సేవల్లోని ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను వినియోగించుకునేందుకు బుధవారం ఆఖరు గడువు. -
యువకుడిపై బాలుడు కత్తితో దాడి
[ 08-05-2024]
మండల పరిధి బ్రాహ్మణపల్లెకి చెందిన ఓబాలుడు(14) తల్లితో పాటు తిరుపతిలో ఉంటూ జులాయిగా తిరిగేవాడు. స్థానిక ఎస్సీకాలనీకి చెందిన విజయకుమార్(24) డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్ద ఉంటున్నాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!
-
పూంఛ్ దాడిలో పాక్ మాజీ కమాండో.. గుర్తించిన ఏజెన్సీలు..!
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి