Train Ticket: స్కాన్ చేస్తే రైలు టికెట్
నగదు రహిత లావాదేవీల ద్వారా రైలు టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు మరో అదనపు సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు లేని ప్రయాణికులు సైతం ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్(ఏటీవీఎం) ద్వారా అన్రిజర్వుడ్ టికెట్లు, ప్లాట్ఫా
క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఏటీవీఎం ద్వారా టికెట్ పొందే విధానాన్ని వివరిస్తున్న సిబ్బంది
న్యూస్టుడే, వి.ఎల్.పురం : నగదు రహిత లావాదేవీల ద్వారా రైలు టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు మరో అదనపు సౌకర్యాన్ని రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. స్మార్ట్కార్డు లేని ప్రయాణికులు సైతం ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మెషిన్(ఏటీవీఎం) ద్వారా అన్రిజర్వుడ్ టికెట్లు, ప్లాట్ఫామ్ టికెట్లు మరింత సులభంగా పొందేందుకు వీలుగా క్యూఆర్(క్విక్ రెస్పాన్స్) కోడ్ను ఏర్పాటు చేసింది. దీనిద్వారా టికెట్ ఛార్జీ చెల్లించే అవకాశం కల్పించింది. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో ఉన్న ఏటీవీఎం పరికరంలో ఈ అదనపు సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
ఇక్కడి ప్రధాన రైల్వేస్టేషన్లోని టికెట్ బుకింగ్ కౌంటర్ ద్వారా ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 1,200 మంది జనరల్ రైలు టికెట్లు, 1,300 మంది ప్లాట్ఫామ్ టికెట్లు తీసుకుంటున్నారు. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో బుకింగ్ కౌంటర్ వద్ద రద్దీ తగ్గించేందుకు ఇప్పటికే ఇక్కడ ఏటీవీఎం సౌకర్యాన్ని కల్పించగా దీనిద్వారా ప్రస్తుతం రోజూ సుమారు 150 మంది ప్రయాణ టికెట్లు పొందుతున్నారు.
వినియోగమిలా...
ఏటీవీఎంలో టికెట్ ఛార్జీ చెల్లింపునకు ప్రస్తుతం ఉన్న అప్షన్లకు అదనంగా పేటీఎం ద్వారా యూపీఐ, ఫ్రీఛార్జీ ద్వారా యూపీఐ వంటి రెండు ఆప్షన్లు ఏర్పాటు చేశారు. ప్రయాణ వివరాలు నమోదు చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపునకు ప్రయాణికులు ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవాలి. అనంతరం ప్రయాణికులకు ఏటీవీఎం స్క్రీన్పై క్యూఆర్ కోడ్ కన్పిస్తుంది. దీనిని స్కాన్ చేసి ఫోన్ ద్వారా టికెట్ ఛార్జీ చెల్లించవచ్ఛు డిజిటల్ విధానంలో చెల్లింపు పూర్తయిన తర్వాత యంత్రం ద్వారా టికెట్ వస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కూటమిదే విజయం
[ 05-05-2024]
రానున్న ఎన్నికల్లో కూటమి పార్టీలదే విజయం అంటూ వేగేశ్వరపురం, తాళ్లపూడి, ప్రక్కిలంక గ్రామాల్లో ఆదివారం తెదేపా, జనసేన, భాజపా ఆధ్వర్యంలో భారీ ద్విచక్రవాహన ప్రదర్శన నిర్వహించారు. -
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే లక్ష్యంతో అధికార పార్టీ నేతలు అడ్డదారుల్లో ప్రయత్నాలు ఆరంభించారు. -
కాకినాడను ‘మరో పులివెందుల’ చేస్తారా?
[ 05-05-2024]
కాకినాడ గ్రామీణం, సిటీ నియోజకవర్గాల్లో శనివారం రాత్రి తెదేపా అధినేత చంద్రబాబు రోడ్షో నిర్వహించారు. అనంతరం కాకినాడలోని సంతచెరువు కూడలిలో ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. -
అయిదేళ్లూ.. మద్యం ఏరులై పారించారు..
[ 05-05-2024]
ఎక్కడా బెల్టుషాపు లేకుండా చేస్తాం.. ఒక్క అవకాశమిస్తే పూర్తిగా మద్యం నిషేధించి 2024లో మళ్లీ ఓటు ఆడిగేందుకు మీ ముందుకు వస్తానని జగన్మోహన్రెడ్డి ఆనాడు అన్నారు.. రాష్ట్రంలోని అక్క చెల్లెళ్లందరూ ఆదంతా వాస్తవమనుకున్నారు. -
అధికార పార్టీకి డీఎస్పీ దన్ను..!
[ 05-05-2024]
ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి అన్ని విభాగాల అధికారులు విధుల్లో తలమునకలై ఉన్నారు. -
కూటమి విజయం అవసరం: పురందేశ్వరి
[ 05-05-2024]
ప్రజలందరూ సంతోషంగా జీవించడానికి కూటమి విజయం అవసరమని ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. -
వరద బాధితులకు కుచ్చుటోపీ
[ 05-05-2024]
‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పర్యటించారు. -
విజయ శంఖారావం సభకు విస్తృత ఏర్పాట్లు
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్గొనే ‘విజయ శంఖారావం’ సభకు రాజమహేంద్రవరంలో చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. -
తెదేపాతోనే బీసీలకు స్వాతంత్య్రం
[ 05-05-2024]
రాష్ట్రంలోని బీసీలకు తెదేపా ఆవిర్భావంతోనే నిజమైన స్వాతంత్రం వచ్చిందని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు అన్నారు. -
ఓటేద్దాం.. అవినీతిపరులపై వేటు వేద్దాం
[ 05-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని డీఎస్ఈఓ వాసుదేవరావు కోరారు. -
పోస్టల్ బ్యాలెట్ @ 18,715
[ 05-05-2024]
ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఈనెల 8వ తేదీ వరకు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి జె.నివాస్ తెలిపారు. -
మామిడి రారాజు... వైకాపా తీరుతో బేజారు
[ 05-05-2024]
ఫలాల్లో మామిడి రారాజే అయినా వాటిని సాగుచేసే రైతులకు సర్కారు తీరుతో తిప్పలు తప్పడం లేదు. -
బీమా.. జగన్ డ్రామా..!
[ 05-05-2024]
ఆకస్మికంగా యజమాని మరణిస్తే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. -
శిరోముండనం కేసుపై అప్పీలుకు వెళ్లాలి
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రామచంద్రపురం మండలం వెంకటాయపాలెం శిరోముండనం కేసుకు సంబంధించి ఇటీవల విశాఖ కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలుకు వెళ్లాలని విదసం నాయకులు డిమాండ్ చేశారు. -
నేడు తునిలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
[ 05-05-2024]
జనసేన అధినేత పవన్కల్యాణ్ తునిలో ఆదివారం నిర్వహించే వారాహి యాత్రను విజయవంతం చేసేందుకు జనసేన, తెదేపా, భాజపా నాయకులు, అభిమానులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
వైకాపా ఎమ్మెల్యే స్టేటస్ పెట్టిన యువకుడు.. చంపుతామని బెదిరించిన అనుచరులు
[ 05-05-2024]
రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపైనే చరవాణిలో స్టేటస్ పెడతావా అంటూ వైకాపా వర్గీయుడు జనసేనకు చెందిన ఒక యువకుడిపై దాడికి దిగారు.
తాజా వార్తలు (Latest News)
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి
-
‘డ్రగ్స్ ఇచ్చి.. నన్ను లైంగికంగా వేధించారు’..: మహిళా మంత్రి