ఇంటర్ పరీక్షకు 46,084 మంది హాజరు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి.
శ్యామలాసెంటర్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 42,958 మందిలో 41,606 మంది, ఒకేషనల్ పరీక్షకు 4,773 మందిలో 4,478 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎన్ఎస్వీఎల్ నరసింహం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు ఆర్ఐఓ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శుక్రవారం పిఠాపురంలో పవన్ రోడ్ షో
[ 09-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ పోటీ చేసే పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం రోడ్ షో నిర్వహించినట్లు జనసేన పార్టీ జాతీయ మీడియా ప్రతినిధి అజయ్ కుమార్ తెలిపారు. -
ఎన్నికల ప్రచారంలో సినీనటుడు శివాజీ సందడి
[ 09-05-2024]
తాళ్లపూడి మండలంలోని గజ్జరంలో గురువారం సాయంత్రం ఉమ్మడి అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు ప్రచార కార్యక్రమానికి సినీనటుడు శివాజీ హాజరయ్యారు. -
కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం
[ 09-05-2024]
కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రజల్లోకి ఉమ్మడి మేనిఫెస్టో వెళ్లిందని ఎమ్మెల్యే అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. -
జగన్ ఇష్టారాజ్య చట్టం.. ఆస్తి కాపాడుకోవడం కష్టం
[ 09-05-2024]
ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం(ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్-2023)పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ చట్టం అమలులోకి వస్తే భూమి పై హక్కు కోల్పోతామనే భయం అన్ని వర్గాలను వెంటాడుతోంది. -
మద్య ‘నిషా’దం.. బతుకుల్లో ‘విషాదం’
[ 09-05-2024]
ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. మద్యం అలవాటున్నవారిపై వల విసిరేందుకు ఊరూవాడా డంప్లు వెలుస్తున్నాయి. నాసిరకం, గోవా మద్యం పేరుతో వందలాది బాక్సుల్లో సీసాలు ప్రత్యక్షమవుతున్నాయి. -
నాయకా.. ఇంకెన్నాళ్లు ముంచుతారు?
[ 09-05-2024]
చారిత్రక నగరంలో వర్షం పడిందంటే జనజీవనం స్తంభిస్తోంది. 44.5 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న నగరం చుట్టుపక్కల ముంపు సమస్య వేధిస్తోంది. అభివృద్ధి చేయని కాలువ వ్యవస్థ అయిదేళ్లలో ముగ్గురిని మింగేసింది. -
మాట తప్పావ్.. మడం తిప్పావ్..
[ 09-05-2024]
వైకాపా పాలనలో అంగన్వాడీ సిబ్బంది అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారి సమస్యలు పరిష్కారంకాక అయిదేళ్లు నానాఅవస్థలు ఎదుర్కొన్నారు. ఎన్నోసార్లు తమ గోడును ప్రభుత్వానికి వినిపించినా పట్టించుకున్న పాపానపోలేదు. -
ఓట్ల కోసం నోట్ల వల
[ 09-05-2024]
తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైకాపా నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఇప్పటివరకు ఓటర్లను రకరకాలుగా ప్రలోభపెడుతూ వచ్చారు. -
పండుటాకులకు తప్పని పింఛను ప్రయాస
[ 09-05-2024]
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధ్దులు అవస్థలు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు సైతం సొమ్ము కోసం దూర ప్రాంతాలలో ఉన్న బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. -
ఇసుక అక్రమ తవ్వకాలు అడ్డుకున్న కూటమి నేతలు
[ 09-05-2024]
సీతానగరం మండలంలోని మునికూడలి ఇసుక ర్యాంపులో బుధవారం సాయంత్రం తెదేపా, జనసేన, భాజపా నేతలు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. ఇసుక లోడింగ్తో ఉన్న లారీలను నిలిపివేశారు. -
కళ్లముందున్నా.. కోడ్ ఉల్లంఘన కనరు..!
[ 09-05-2024]
మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నా ఇప్పటికీ కోడ్ ఉల్లంఘనలపై అధికారులు దృష్టిసారించడం లేదనడానికి ఈ చిత్రమే నిదర్శం. కోడ్ పక్కాగా అమలు చేయాల్సిన అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. -
వైకాపా ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు
[ 09-05-2024]
ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రభుత్వ, ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని నిబంధనలు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతోంది. -
తెదేపా తెచ్చిపెడితే.. వైకాపా వదిలేసింది
[ 09-05-2024]
నియోజకవర్గకేంద్రమైన పి.గన్నవరం అంబేడ్కర్ కాలనీలో తెదేపా ప్రభుత్వం మంజూరు చేసిన సామాజిక నైపుణ్య శిక్షణ భవనం అసంపూర్తిగా మిగిలిపోయింది. -
వైకాపా, కూటమి శ్రేణుల ప్రచారంలో ఉద్రిక్తత
[ 09-05-2024]
పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం చెందుర్తిలో బుధవారం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. వైకాపా, కూటమి శ్రేణులు ఒకేసారి ప్రచారానికి రావడంతో ఈ సమస్య ఏర్పడగా.. డప్పు కళాకారుడిపై స్థానిక ఎస్సై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారింది.. -
‘గాజువాకలో జరిగిన తప్పు.. పిఠాపురంలో జరగకూడదు’
[ 09-05-2024]
‘‘గత ఎన్నికల్లో గాజువాకలో జనసేన అధినేత పవన్కల్యాణ్ను గెలిపించుకోకుండా తప్పు చేశాం.. పిఠాపురంలో మళ్లీ ఆ తప్పు జరగకూడదు’’ అని విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, గాజువాక ప్రజలు నినదించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
వాయిస్ ఇన్పుట్ రిమోట్తో అమెజాన్ 4K ఫైర్స్టిక్.. ధరెంత?