ఇంటర్ పరీక్షకు 46,084 మంది హాజరు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి.
శ్యామలాసెంటర్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనరల్ విభాగంలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఫిజిక్స్, ఎకనామిక్స్ పరీక్షలు జరిగాయి. జనరల్ విభాగంలో 42,958 మందిలో 41,606 మంది, ఒకేషనల్ పరీక్షకు 4,773 మందిలో 4,478 మంది హాజరయ్యారని ఇంటర్ బోర్డు ఆర్ఐఓ ఎన్ఎస్వీఎల్ నరసింహం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జగ్గంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల, అడ్డతీగల పరీక్షా కేంద్రంలో మాల్ప్రాక్టీస్ కేసు నమోదైనట్లు ఆర్ఐఓ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Kishan Reddy: తెలంగాణ తెచ్చుకున్నది అప్పుల కోసమా?: కిషన్రెడ్డి
-
Movies News
Spider Man: ‘స్పైడర్ మ్యాన్’ అభిమానులకు తీపి కబురు
-
Sports News
MS Dhoni: విజయవంతంగా ధోని మోకాలికి శస్త్రచికిత్స
-
Crime News
Kurnool: జగన్ ప్రసంగిస్తుండగా యువకుడిపై పోలీసుల దాడి
-
Sports News
IND vs PAK: కుర్రాళ్లు కేక.. ఫైనల్లో పాకిస్థాన్పై విజయం
-
Ap-top-news News
Amaravati: పనులే పూర్తి కాలేదు.. గృహ ప్రవేశాలు చేయమంటే ఎలా?