logo

తొర్రూర్‌లో మరో 33 ప్లాట్ల విక్రయాలు

తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని హెచ్‌ఎండీఏ తొర్రూర్‌ లేఅవుట్‌లో మూడోరోజూ 33 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలంతో విక్రయించారు. రూ.23.56 కోట్లు ఆదాయం సమకూరింది

Published : 03 Jul 2022 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని హెచ్‌ఎండీఏ తొర్రూర్‌ లేఅవుట్‌లో మూడోరోజూ 33 ప్లాట్లను ఆన్‌లైన్‌ వేలంతో విక్రయించారు. రూ.23.56 కోట్లు ఆదాయం సమకూరింది. అత్యధికంగా చదరపు గజం రూ.38,500, అత్యల్పంగా 20,500 ధర పలికాయి. సోమవారం మిగిలిన ప్లాట్ల వేలం వేయనున్నారు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని