logo

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Published : 26 Apr 2024 09:33 IST

హైదరాబాద్‌: సెల్‌ఫోన్లు చోరీ చేస్తున్న ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠా ఫోన్లను చోరీ చేసి ఇతర దేశాలకు తరలిస్తోంది. ఐదుగురు సూడాన్‌ దేశస్థులు సహా 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి మధ్యాహ్నం వెల్లడించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని