logo

పారిశుద్ధ్యం లోపిస్తే కఠిన చర్యలు

పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో

Published : 05 Jul 2022 01:21 IST

పనుల తీరును పరిశీలిస్తున్న ఛైర్మన్‌ అశోక్‌ కుమార్‌

పరిగి: పట్టణంలో పారిశుద్ధ్య చర్యలు లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్‌ ఛైర్మన్‌ అశోక్‌కుమార్‌ అన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం కావడంతో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. మురుగు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలే ప్రమాదముందని ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెప్పారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలుంటాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని