logo

బీసీ బంధు అమలు చేయాలి

బీసీ బంధు అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం చాదర్‌ఘాట్‌ మోతీ మార్కెట్‌లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Published : 06 Aug 2022 01:52 IST

గోల్నాక, న్యూస్‌టుడే: బీసీ బంధు అమలు చేయాలని తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్‌పటేల్‌గౌడ్‌ ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం చాదర్‌ఘాట్‌ మోతీ మార్కెట్‌లోని కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలు వెనుకబాటుకు గురవుతున్నారని వాపోయారు. నేతలు పులిజాల కృష్ణ, పేరం నాగేశ్వర్‌రావు, ఈదునూరి సాంబశివగౌడ్‌, నల్లెల్ల కిశోర్‌, సీహెచ్‌ ప్రదీప్‌గౌడ్‌, దిలీప్‌ ఘనాతె పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని