బీసీ డిగ్రీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ డిగ్రీ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో జ్యోతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలికల కోసం ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని వివరించారు.
ఖమ్మం సంక్షేమవిభాగం, న్యూస్టుడే: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన బీసీ డిగ్రీ గురుకులాల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీవో జ్యోతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాలో బాలికల కోసం ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశామని వివరించారు. ఈ నెల 10లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇంటర్ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు.
10న పార్ట్ టైం అధ్యాపకుల ఎంపిక పరీక్ష
భద్రాచలం, న్యూస్టుడే: గిరిజన గురుకుల జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను పార్ట్ టైం పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు ఐటీడీఏ పీవో గౌతమ్, ఇంఛార్జి ఆర్సీవో డేవిడ్రాజ్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కొన్ని ఇంటర్మీడియట్ కళాశాలలు ఇటీవల అప్గ్రేడ్ అయ్యాయని వాటిల్లో ఈ నియామకాలుంటాయని చెప్పారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 10న మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు స్క్రీనింగ్ పరీక్ష ఉంటుందని వెల్లడించారు. దరఖాస్తు చేసుకున్నచోటే ఎంపిక పరీక్ష ఉంటుందని, గుండాలలో దరఖాస్తు చేసిన వారికి మాత్రం సుదిమళ్లలో పరీక్ష ఉంటుందని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందరూ రావాల్సిందే.. నిబంధనలు పాటించాల్సిందే
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇప్పటికే ఈవీఎంలు, సిబ్బందిని సిద్ధం చేసి ఆయా శాసనసభ నియోజకవర్గాలకు కేటాయించారు. -
ఈ శోకం తీర్చలేనిది
[ 10-05-2024]
ఆ ఇద్దరు తల్లుల శోకం తీర్చలేనిది. అందులో ఓ మాతృమూర్తి తన భర్త చనిపోయాక పొట్టచేత పట్టుకుని ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చింది. గురుకులంలో చదువుతూ వేసవి సెలవుల్లో ఇంటికొచ్చిన చిన్న కొడుకు కానరాని లోకాలకు వెళ్లిపోవటాన్ని చూసి స్పృహతప్పి పడిపోయింది. -
ఐటీడీఏలకు రావాలి పూర్వవైభవం
[ 10-05-2024]
గిరిజనుల స్వయం ప్రతిపత్తిని కాపాడుతూనే.. షెడ్యూల్ ప్రాంతాల్లో అభివృద్ధి, ఆచార సంప్రదాయాల పరిరక్షణే ధ్యేయంగా ఐటీడీఏలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రత్యేకంగా గిరిజనులకే కలెక్టరేట్గా పిలుచుకునే ఈ సంస్థలు రాష్ట్రంలో నాలుగు ప్రాంతాల్లో కొలువుదీరగా.. -
రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి: భట్టి
[ 10-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. ఎర్రుపాలెంలో గురువారం నిర్వహించిన ప్రచార సభలో మాట్లాడారు. -
1,395 పాఠశాలలు, రూ.41.48 కోట్లు
[ 10-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనుల నిర్వహణకు సర్కారు ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’(ఏఏపీసీ)లను భాగస్వాములను చేస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సహకారంతోనే అన్ని వసతులు కల్పించడం ద్వారా బడుల బలోపేతం చేయాలన్న లక్ష్యం. -
ఆదరిస్తే అండగా నిలుస్తా: తాండ్ర
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అండగా నిలుస్తానని భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్రావు అన్నారు. కారేపల్లిలో గురువారం నిర్వహించిన రోడ్షోలో ఆయన మాట్లాడారు. -
కాంగ్రెస్ హామీలు నమ్మి మోసపోవద్దు: పువ్వాడ
[ 10-05-2024]
కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోవద్దని, తాము అందించిన సంక్షేమాన్ని గుర్తించి లోక్సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేయాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఆ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. -
రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు
[ 10-05-2024]
భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
భారాస పాలనలోనే ఇల్లెందు అభివృద్ధి: సత్యవతి రాథోడ్
[ 10-05-2024]
పదేళ్ల భారాస పాలనలోనే ఇల్లెందు నియోజకవర్గం అభివృద్ధి చెందిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ లోక్సభ స్థానం భారాస అభ్యర్థి మాలోత్ కవితకు మద్దతుగా ఇల్లెందులో గురువారం -
బంగారు పర్వదినం
[ 10-05-2024]
అక్షయ తృతీయ అంటే బంగారు పర్వదినం. వైశాఖ మాసంలో వచ్చే మంచిరోజు. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి చందనోత్సవం నిర్వహించే విశేషమైన రోజు. -
పాలేరు మళ్లీ పోటెత్తాలి..
[ 10-05-2024]
సమర్థ నాయకత్వాన్ని చట్టసభలకు పంపించే వజ్రాయుధం ఓటు.. 18 ఏళ్లు పైబడి జీవించి ఉన్న ప్రతీ పౌరుడికీ భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. -
భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
[ 10-05-2024]
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. -
దేవుడి తోడు.. మేం ఓటెయ్యం!
[ 10-05-2024]
‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ హామీలివ్వటం.. ఆపై ప్రతిజాప్రతినిధులు మోసగించటం షరామామూలైంది. మా గ్రామాన్ని అధికారులు, నేతలెవరూ పట్టించుకోవడం లేదు. అందుకే.. దేవుడిపై ఒట్టు.. -
ఎన్నికలను బహిష్కరిస్తాం
[ 10-05-2024]
లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పెద్దవెంకటాపురం గ్రామస్థులు గురువారం తీర్మానించారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని, ఎన్నికలప్పుడు వచ్చే నాయకులు తర్వాత తమవైపు కన్నెత్తి చూడటం లేదని వాపోయారు. -
ఎన్నికల వేళ మందుపాతరల దడ..!
[ 10-05-2024]
సార్వత్రిక ఎన్నికల వేళ మావోయిస్టుల మందుపాతరల ఏర్పాటుతో ఏజెన్సీలో దడ పుడుతోంది. భద్రాచలం ఏజెన్సీలోని అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు