logo

గ్రూప్‌-1 పరీక్షకు 545 మంది హాజరు

నగర శివారు దూపాడు సమీపంలోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష ప్రారంభమైంది.

Published : 04 Jun 2023 02:51 IST

అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: నగర శివారు దూపాడు సమీపంలోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో శనివారం గ్రూప్‌-1 ప్రధాన పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కేంద్రానికి తరలివచ్చిన అభ్యర్థులను సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేసి లోనికి పంపారు. 545 మంది పరీక్షకు హాజరుకాగా.. 441 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని