గ్రూప్-1 పరీక్షకు 545 మంది హాజరు
నగర శివారు దూపాడు సమీపంలోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం గ్రూప్-1 ప్రధాన పరీక్ష ప్రారంభమైంది.
అభ్యర్థులను తనిఖీ చేస్తున్న సిబ్బంది
కల్లూరు గ్రామీణ, న్యూస్టుడే: నగర శివారు దూపాడు సమీపంలోని డా.కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం గ్రూప్-1 ప్రధాన పరీక్ష ప్రారంభమైంది. పరీక్ష కేంద్రానికి తరలివచ్చిన అభ్యర్థులను సిబ్బంది పూర్తిస్థాయిలో తనిఖీ చేసి లోనికి పంపారు. 545 మంది పరీక్షకు హాజరుకాగా.. 441 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ సినిమా ఫ్లాప్.. నన్ను చచ్చిపోమన్నారు: హీరోయిన్
-
CBFC: విశాల్ ఆరోపణలు.. సెన్సార్ బోర్డు కీలక నిర్ణయం.. అదేంటంటే?
-
Google Bard - Team India: వన్డే ప్రపంచకప్.. గూగుల్ బార్డ్ చెప్పిన భారత్ తుది జట్టు ఇదే
-
Team India Final XI: ప్రపంచకప్లో ఏ 11 మంది దిగితే మంచిది? మీ ఆలోచన ఏంటి?
-
Hyderabadi Biryani: హైదరాబాదీ బిర్యానీ X కరాచీ బిర్యానీ.. పాక్ ఆటగాళ్లు ఎంత రేటింగ్ ఇచ్చారంటే?
-
Viral video: లిఫ్ట్లో ఇరుక్కుపోయిన చిన్నారి.. 20 నిమిషాలు నరకయాతన