logo

తెదేపా విజయం తథ్యం

రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా విజయం తద్యమని కర్నూల్ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు.

Published : 27 Apr 2024 16:43 IST

ఆస్పరి: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో తెదేపా విజయం తద్యమని కర్నూల్ తెదేపా పార్లమెంట్ అభ్యర్థి పంచలింగాల నాగరాజు అన్నారు. శనివారం మండలంలోని కైరుప్పల పుప్పాల దొడ్డి అట్టేకల్ గ్రామాలలో ఆయన పర్యటించారు.ఆయనకు స్థానిక తెదేపా మండల నాయకులు ఘన స్వాగతం పలికారు. తెదేపా ప్రభుత్వం ఏర్పడితే అందిచే సూపర్ సిక్స్ పథకాల గురించి ఓటర్లకు తెలియజేశారు. జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేల అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను  గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు కృష్ణయాదవ్, శేశిరెడ్డి, బసవరాజు రామకృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని