logo

మోటార్ సామాగ్రి దగ్ధం

అయిజ మండలంలోని సంకాపురం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోర్‌ మోటార్‌లకు నిప్పంటుకున్న సంఘటన మంగళవారం జరిగింది.

Updated : 16 Apr 2024 20:17 IST

రాజోలి: అయిజ మండలంలోని సంకాపురం గ్రామ శివారులో ప్రమాదవశాత్తు బోర్‌ మోటార్‌లకు నిప్పంటుకున్న సంఘటన మంగళవారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం రైతులు చెక్ డ్యాంలో గుంతను తవ్వి మోటార్లు అమర్చుకొని పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని 22 బోరు మోటర్ పరికరాలు కాలి బూడిదయ్యాయి. ఇందులో సుమారు రెండు లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని