logo

కావలిలో లారీని ఢీకొన్న కారు.. ముగ్గురు మృతి

కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

Published : 24 Apr 2024 08:17 IST

నెల్లూరు: కావలి ముసునూరు టోల్‌ప్లాజా వద్ద లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. లారీని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో కారు.. మరో లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం వాసులు జ్యోతి కల్యాణి, రాజి, కుమార్‌గా గుర్తించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని