logo

Nizamabad: మోర్తాడ్‌లో దారుణం.. స్నేహితుడిని హత్య చేసిన వ్యక్తి

జిల్లాలోని మోర్తాడ్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూర్య తన స్నేహితుడు రాకేశ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు.

Published : 01 Jan 2024 20:03 IST

నిజామాబాద్‌: జిల్లాలోని మోర్తాడ్‌లో దారుణం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూర్య అనే వ్యక్తి తన స్నేహితుడు రాకేశ్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో నిందితుడి ఇంటి ముందు మృతుడి బంధువులు ధర్నాకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని