logo

బీఫాం అందుకున్న బాజిరెడ్డి

నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో గురువారం బీఫాం అందజేశారు.

Published : 19 Apr 2024 05:38 IST

నిజామాబాద్‌ పార్లమెంటు భారాస అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌ తెలంగాణ భవన్‌లో గురువారం బీఫాం అందజేశారు. బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, ఎంపీ కేఆర్‌ సురేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బిగాల గణేశ్‌ గుప్తా, జీవన్‌రెడ్డి, నాయకులు వీజీగౌడ్‌, అలీం, ప్రభాకర్‌రెడ్డి ఉన్నారు.

 న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు