logo

ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి

ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు  ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు.

Published : 27 Apr 2024 16:13 IST

బలిజిపేట: ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్‌ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు  ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. బలిజిపేటలో శనివారం ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఇండియా కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని