ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి
ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు.
బలిజిపేట: ఇండియా కూటమి అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి బత్తిన మోహనరావుకు, సీపీఎం పార్లమెంట్ అభ్యర్థి పాచిపెంట అప్పలనరసకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఎం జిల్లా నాయకులు యమ్మల మన్మథరావు, గేదెల సత్యనారాయణ కోరారు. బలిజిపేటలో శనివారం ఉపాధి హామీ కూలీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఇండియా కూటమి అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలెక్టరేట్కే దిక్కులేదు.. రాజధానులు కడతారా!!
[ 09-05-2024]
ప్రభుత్వం ఎంత విఫలమైందో జిల్లాలో పాలన చూస్తే తెలుస్తుంది. రాష్ట్రానికి మూడు రాజధానులు అంటూ గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి జగన్.. పార్వతీపురం మన్యం జిల్లాగా ఆవిర్భవించి రెండేళ్లు దాటుతున్నా కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలకు ఒక్క భవనం కూడా నిర్మించలేకపోయారు. -
నేరడి.. హామీల గారడీ
[ 09-05-2024]
ప్రతి ఎకరాకు సాగు నీరందస్తానని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగాన్ని దగా చేశారు. అయిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులను నిస్సారంగా మార్చారు. -
సమన్వయంతో ఎన్నికల నిర్వహణ
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని ఆర్వో, కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. -
ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి
[ 09-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసి పోలింగ్ శాతం పెంపునకు కృషి చేయాలని జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు తలాత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్లా పిలుపునిచ్చారు. -
కాలకూట విషం
[ 09-05-2024]
నకిలీ మద్యం మందుబాబుల పాలిట కాలకూట విషంగా మారింది.. ప్రస్తుతం విచ్చలవిడిగా లభిస్తున్న మద్యానికి చాలామంది బానిసలైపోయారు. మత్తులో మునుగుతూ జీవితాలను పాడుచేసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. -
దీవిస్తానని... దివాలా తీయించావ్..!!
[ 09-05-2024]
తల్లిదండ్రులు కేవలం వారి పిల్లలను కళాశాలలకు పంపండి చాలు.. వారి మేనమామగా నేను అండగా ఉంటా.. కళాశాల, కోర్సుతో సంబంధం లేకుండా విద్యా, వసతి దీవెన అందిస్తా.. మీరు చదువుకోండి.. -
పర్యాటకంపై ‘జగన్ పడగ’
[ 09-05-2024]
ఎత్తయిన పచ్చని గిరులు, గలగల పారే కొండవాగులు, గుట్టల నుంచి జాలువారే సెలయేళ్లు, నదులకు నిలకడ నేర్పే జలాశయాలు, చారిత్రక అవశేషాల నిలయాలు, ఉత్సాహానిచ్చే సాహస క్రీడలు... -
యువతా మేలుకో.. భవిత మార్చుకో!
[ 09-05-2024]
ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. -
రాత్రికి రాత్రే ఇళ్లపై జగన్ స్టిక్కర్లు
[ 09-05-2024]
మండలంలోని బూడిపేట గ్రామంలో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాత్రికి రాత్రే కొన్ని ఇళ్లపై జగనన్న స్టిక్కర్లు అతికించారు. -
పాలీసెట్లో మెరిసిన బాలికలు
[ 09-05-2024]
పాలీసెట్ ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలో బాలికలు అధిక సంఖ్యలో ఉతీర్ణులయ్యారు. విజయనగరం జిల్లాలో 3,182 మంది పరీక్ష రాయగా, 2,875 మంది (90.35 శాతం), పార్వతీపురం మన్యంలో 384 మంది పోటీపడగా 341 మంది (88.80 శాతం) బాలికలు పాసయ్యారు. -
మనస్తాపంతో వృద్ధుడి బలవన్మరణం
[ 09-05-2024]
భార్య మృతిచెందిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన భోగాపురం మండలంలోని దల్లిపేట గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఇండియన్స్లో హార్దిక్పై అసంతృప్తి..!
-
టోల్ ఛార్జీలను తప్పించుకునేందుకు.. సీఎం కాన్వాయ్ను ఫాలో అయి..
-
ఆ విధ్వంసమేంటి? ఫస్ట్ బ్యాటింగ్ చేసుంటే ‘300’ కొట్టేవాళ్లేమో: సచిన్
-
బాచుపల్లిలో గోడ కూలిన ఘటన.. ఆరుగురి అరెస్టు
-
రహస్యంగా ఐపీఓకు.. ఈ కొత్త వ్యూహం వెనక మతలబేంటి?
-
గుడ్న్యూస్ చెప్పిన రష్మిక.. మరో భారీ ప్రాజెక్ట్తో రెడీ