ఇసుక తరలింపునకు అడ్డుకట్ట
తాండవ నుంచి ఇసుక తరలింపునకు అడ్డుకట్ట పడింది. ‘చీకట్లో ఇసుక తరలింపు’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై జలవనరుల శాఖ జేఈ లోకేష్ స్పందించి చర్యలు చేపట్టారు.
ఇసుక తరలించకుండా కంచె వేస్తున్న సిబ్బంది
పాయకరావుపేట, న్యూస్టుడే: తాండవ నుంచి ఇసుక తరలింపునకు అడ్డుకట్ట పడింది. ‘చీకట్లో ఇసుక తరలింపు’ శీర్షికన శుక్రవారం ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై జలవనరుల శాఖ జేఈ లోకేష్ స్పందించి చర్యలు చేపట్టారు. భూమి ఆనకట్ట వద్ద తాండవ నది ఒడ్డున ముళ్ల కంచె వేయించారు. నాటుబళ్లు. ఇతర వాహనాలు నదిలోకి దిగకుండా అడ్డుగా కర్రలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Droupadi Murmu: ధైర్యవంతమైన ప్రభుత్వం.. విప్లవాత్మక నిర్ణయాలు: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
-
Crime News
Andhra News: అచ్యుతాపురం సెజ్లో పేలిన రియాక్టర్: ఒకరి మృతి.. ముగ్గురికి తీవ్రగాయాలు
-
Crime News
Road Accident: స్కూల్ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 30 మందికి గాయాలు
-
India News
Modi: బడ్జెట్ సమావేశాలకు ముందే.. ప్రపంచం నుంచి సానుకూల సందేశాలు..!
-
India News
Vistara: విమాన ప్రయాణికురాలి వీరంగం.. సిబ్బందిని కొట్టి, అర్ధ నగ్నంగా తిరిగి..!
-
Sports News
Womens U19 Team: బుధవారం సచిన్ చేతుల మీదుగా అండర్-19 వరల్డ్కప్ విజేతలకు సత్కారం