35 రోజులుగా వరద గోదావరి
గోదావరి వరద తగ్గు ముఖం పట్టిందన్న మాటేగాని.. వేగంగా తగ్గడం లేదు. జులై 10న ప్రారంభమై తగ్గుతూ, పెరుగుతూ ఇప్పటికీ గ్రామాలను తాకుతూనే ఉంది. అనేక పల్లెలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి.
బాధిత కుటుంబాలు ఊళ్లు వదిలి 30 రోజులు
పోలీస్ చెక్ పోస్టులోకి ప్రవేశించిన నీరు
కుక్కునూరు, న్యూస్టుడే: గోదావరి వరద తగ్గు ముఖం పట్టిందన్న మాటేగాని.. వేగంగా తగ్గడం లేదు. జులై 10న ప్రారంభమై తగ్గుతూ, పెరుగుతూ ఇప్పటికీ గ్రామాలను తాకుతూనే ఉంది. అనేక పల్లెలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. జులైలో ఆరంభమైన వరద పూర్తిగా తగ్గక ముందే, తిరిగి ఆగస్టు 9న మళ్లీ ఉద్ధృతమైంది. 11వ తేదీ నాటికి అది గరిష్ఠంగా 52.5 అడుగులకు చేరింది. ఆ రోజు మధ్యాహ్నం నుంచి తగ్గుముఖం పట్టిన వరద శనివారం సాయంత్రానికి 51 అడుగులకు చేరి నిలకడగా ఉంది. అంటే రెండు రోజుల వ్యవధిలో తగ్గిన వరద కేవలం 1.5 అడుగులు మాత్రమే.
ఊళ్లకు వెళ్లేదెప్పుడు: గ్రామాలను వదిలి దాదాపు 30 రోజులు పైగా అవుతోంది. జులై 10న వరద ప్రారంభం కాగా, అప్పటి నుంచి వరుసగా ఒక్కో ఊరు ఖాళీ చేసుకుంటూ వచ్చారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని 125 ఆవాస ప్రాంతాల్లోని 20,248 కుటుంబాలు వరద ప్రభావానికి గురైనట్లు అధికారిక గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో 60కి పైగా ఆవాసాలు ఖాళీ చేసి బయటకు వచ్చాయి.అందులో 25 శాతం గ్రామాలు కూడా తిరిగి చేరుకోలేదు. మిగిలిన గ్రామాలన్నీ పునరావాసంలోనే మగ్గుతున్నాయి. కొన్ని గ్రామాలైతే గుట్టలపై తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని కాలం గడుపుతున్నాయి. వరద తగ్గి తిరిగి పూర్వపు స్థితి నెలకొంటే గ్రామాల్లోకి వెళ్లాలని కోరుకుంటున్నాయి. గుట్టలు, ఇతర ప్రాంతాల్లో ఉంటున్న బాధితులు విద్యుత్తు, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు.
ముంపులోనే చేలు.. పోలవరం, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద శనివారం ఉదయం 34.07 మీటర్లకు పెరిగిన వరద, సాయంత్రానికి 34.02 మీటర్లకు తగ్గింది. 48 గేట్ల నుంచి 11.87 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలోని పోలీస్ చెక్పోస్టులోకి వరద ప్రవేశించింది. గోదావరి ఒడ్డున ఉద్ధృతంగా వరద ప్రవహిస్తుండటంతో లాంచీలను కడెమ్మ వంతెనను అనుకుని ఉన్న కాలువలో ఉంచారు. పోలవరం గ్రామంలో నీట మునిగిన వరిచేలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మట్టిలో ‘రూ.956 కోట్లు’ తినేశారు
[ 26-04-2024]
అధికార పార్టీ నేతలు అనకొండలై కొండలు, గుట్టలు..వాగులు..వంకలు..కాలువ గట్లపై ఉన్న మన్నునూ మింగేస్తున్నారు. -
వసూళ్లే.. ఒరగబెట్టిందేమీ లేదు
[ 26-04-2024]
రైతును చెయ్యి పట్టుకుని నడిపిస్తామని గొప్పలు చెప్పుకున్న జగన్ ప్రభుత్వం.. వారిని విస్మరించింది. -
నామినేషన్ అని.. నానా తిప్పలు పెట్టారు
[ 26-04-2024]
ఉంగుటూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు(వాసుబాబు) గురువారం నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ప్రదర్శనతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
విని గాలికొదిలేస్తారా?
[ 26-04-2024]
‘జగనన్నా..సమగ్రశిక్షా (ఎస్ఎస్)లో ఉద్యోగులం. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. -
బాధ్యతాయుతంగా ఎన్నికల విధులు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా భద్రతా ఏర్పాట్లను పోలీసుశాఖ చేపట్టిందని ఎన్నికల పర్యవేక్షకుడు శైలేష్కుమార్ సిన్హా అన్నారు. -
అందరి కళ్లూ ‘ఉండి’పైనే!
[ 26-04-2024]
జిల్లాలో తెదేపాకు కంచుకోట అయిన ఉండి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా కనుమూరి రఘురామకృష్ణరాజు దిగడంతో రాజకీయ సమీకరణాలు రసవత్తరంగా మారుతున్నాయి. -
రోజూ వేదనే
[ 26-04-2024]
ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని ప్రసూతి విభాగానికి వచ్చిన గర్భిణులు, బాలింతల సహాయకులు వీరు. -
జగన్ మావయ్యా.. ఇటు చూడయ్యా!
[ 26-04-2024]
విద్యార్థులకు ఏ కష్టం రాకుండా సొంత మేనమామలా చూసుకుంటామని సభల్లో పదే పదే ఊదరగొడుతున్న సీఎం జగన్ మాటలకు.. క్షేత్రస్థాయిలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలకు పొంతన కుదరడం లేదు. -
సంక్షోభంలో దేశ ఆర్థిక వ్యవస్థ : పరకాల
[ 26-04-2024]
దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక మూలాలు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతోందని రాజకీయ, సామాజిక, ఆర్థిక విశ్లేషకులు, డాక్టర్ పరకాల ప్రభాకర్ అన్నారు -
కలిసి నడుద్దాం.. మార్పు తెద్దాం
[ 26-04-2024]
దశాబ్దాల పాటు సేవలు అందించిన విశ్రాంత ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు విమర్శించారు. -
జగన్ను సాగనంపేందుకు జనం సిద్ధం
[ 26-04-2024]
అరాచక పాలనతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. -
దివ్యాంగులకు అండగా తెదేపా
[ 26-04-2024]
దివ్యాంగులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు, నియోజకవర్గ కన్వీనర్ తోట సీతారామలక్ష్మి అన్నారు. -
మా వారికే ఓటేయాలి మరి!
[ 26-04-2024]
ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థుల తరఫున వారి కుటుంబ సభ్యులు ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. -
జగన్ రక్త చరిత్ర దాగనిది: ఎంపీ రఘురామ
[ 26-04-2024]
‘జగన్ కావాలా.. పోవాలా’ అనేది తేల్చేందుకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో తెదేపా, జనసేన, భాజపా కూటమి ప్రభంజనం సృష్టిస్తుందని, 150కి పైగా స్థానాల్లో గెలుస్తుందని.. -
పార్లమెంటుకు 27.. అసెంబ్లీ స్థానాల్లో 122
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల దాఖలు గడువు గురువారంతో ముగిసింది. -
జాతర మాటున అర్ధరాత్రి వైకాపా ప్రచారం
[ 26-04-2024]
ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో మెంటాలమ్మ జాతర సందర్భంగా ఎన్నికల కమిషన్ నిబంధనలు తుంగలో తొక్కి అధికార పార్టీ నాయకులు డీజేలతో గురువారం అర్ధరాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
రేపు 22 కేంద్రాల్లో పాలిసెట్
[ 26-04-2024]
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 27న నిర్వహించే ప్రవేశపరీక్ష‘(పాలిసెట్)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా సమన్వయకర్త, తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానాచార్యుడు డి.ఫణీంద్ర ప్రసాద్ తెలిపారు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..