icon icon icon
icon icon icon

7న కడపకు రానున్న రాహుల్‌గాంధీ

కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ నెల 7న కడపకు రానున్నారు. పీసీసీ అధ్యక్షురాలు, పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు మద్దతుగా నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు.

Updated : 03 May 2024 07:09 IST

ఈనాడు, కడప: కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ ఈ నెల 7న కడపకు రానున్నారు. పీసీసీ అధ్యక్షురాలు, పార్టీ కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ షర్మిలకు మద్దతుగా నిర్వహించే బహిరంగసభలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి గురువారం సమాచారం అందింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ సైతం ఎన్నికల ప్రచారానికి రానున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.


ఇసుక దోపిడీలో జగన్‌ వాటా రూ.50 వేల కోట్లు: కొనకళ్ల

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో 110 ఇసుక రీచ్‌లకు అనుమతులుంటే వైకాపా నేతలు 500 రేవుల్లో అనధికారికంగా తవ్వకాలు చేస్తున్నారని తెదేపా నేత కొనకళ్ల నారాయణ మండిపడ్డారు. ఇసుక దోపిడీలోనే జగన్‌ వాటా రూ.50 వేల కోట్లని ఆరోపించారు.మంగళగిరిలోని తెదేపా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img