icon icon icon
icon icon icon

YS Sharmila: ట్రాఫిక్‌లో చిక్కుకున్న షర్మిల.. పోలీసుల తీరుపై ఆగ్రహం

ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గోపన్నపాలెంలో గంటకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు.

Updated : 26 Apr 2024 22:20 IST

ఏలూరు: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల గోపన్నపాలెంలో గంటకు పైగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. దెందులూరులో నిర్వహించిన కాంగ్రెస్‌ ‘న్యాయయాత్ర’ సభ ముగించుకొని వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సభ అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించకుండా పోలీసులు వదిలేయడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన షర్మిల.. వారిపై జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img