PT Usha: పరుగుల రాణి పీటీ ఉషపై కేరళలో చీటింగ్ కేసు నమోదు
పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. పీటీ ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తిరువనంతపురం: పరుగుల రాణి పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదైంది. పీటీ ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఓ బిల్డర్తో కలిసి ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. ఉష హామీతో కేరళ కోజికోడ్లో ఓ బిల్డర్ నుంచి 1012 చదరపు అడుగుల స్థలాన్ని కొనుగోలు చేసినట్టు చెప్పారు. ఈ స్థలం కోసం విడతలవారీగా రూ.46 లక్షలు చెల్లించినట్లు వివరించారు. అయితే స్థలాన్ని తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. జెమ్మా జోసెఫ్ ఫిర్యాదు మేరకు పీటీ ఉష సహా నిర్మాణ సంస్థకు చెందిన మరో ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్.. ఈ పిటిషన్ను వెల్లాయిల్ పోలీసు స్టేషన్కు బదిలీ చేశారు. సమగ్ర విచారణకు ఆదేశించారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
మణిపుర్లోని శాంతిభద్రతల పరిస్థితులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం సమీక్షించారు. -
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
రైల్వే ట్రాక్పైకి ఒకేసారి పది సింహాలు వచ్చిన ఘటన గుజరాత్లో చోటుచేసుకుంది. -
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే
భాజపా నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి పంకజ ముండే కంటతడి పెట్టుకున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
సోదరుడి వివాహానికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన కంగన..ఏంటంటే?
బాలీవుడ్ నటి, మండి ఎంపీ కంగనా రనౌత్ తన కజిన్ సోదరుడికి వివాహ బహుమతిగా ఓ ఖరీదైన ఇంటిని ఇచ్చారు. -
‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం
అధిక ఉష్ణోగ్రత కారణంగా ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. రెండు గంటలు ఆలస్యం కావడంతో గాలి లేక ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. -
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
పాఠ్యపుస్తకాల్లో ఇండియా స్థానంలో భారత్ అని మార్చడంపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీ స్పష్టతనిచ్చారు. -
రీల్స్ చేయడంలో రైల్వే మంత్రి బిజీ: కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
Train Collision: పశ్చిమ్ బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఓ గూడ్స్ రైలు ఢీ కొట్టిన ఘటన నేపథ్యంలో రైల్వేమంత్రిపై విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
ఎయిరిండియా (Air India) ప్రయాణంలో చేదుఘటన ఎదురైందంటూ ఒక ప్రయాణికుడు కొన్ని చిత్రాలను షేర్ చేశారు. -
‘కవచ్’ ఉంటే బెంగాల్ రైలు ప్రమాదం తప్పేదా? ఏంటీ వ్యవస్థ..?
Train Accident: బెంగాల్ రైలు ప్రమాద ఘటనలో సిగ్నలింగ్ వైఫల్యం కన్పిస్తోంది. మరోవైపు ఈ మార్గంలో ‘కవచ్ (Kavach)’ రక్షణ వ్యవస్థ ఉండి ఉంటే ప్రమాదం తప్పేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏంటీ వ్యవస్థ..? -
ఇలా చేస్తే.. 6 నెలల పాటు తాజాగా కరివేపాకు: వైరల్ వీడియో చూశారా..?
కరివేపాకులను 6 నెలల పాటు తాజాగా నిల్వ చేసేలా ఓ చిట్కా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
స్పీకర్ పదవిపై ఉత్కంఠ.. తమ దగ్గరే ఉండాలనుకుంటున్న భాజపా..!
లోక్సభ కార్యకలాపాల నిర్వహణలో స్పీకర్ (Lok Sabha Speaker) పదవి కీలకం. అది తనవద్దే అట్టిపెట్టుకోవాలని భాజపా కోరుకుంటున్నట్లు సమాచారం. -
నటుడు దర్శన్ వివాదాలకు కొత్తేమీ కాదు..!
కన్నడ నటుడు దర్శన్కు వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో కూడా అతడిపై పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు హత్య కేసులో ఇరుక్కోవడంతో అతడి పేరు వార్తల్లో నిలిచింది. -
మోదీ సర్కార్ వైఫల్యమే.. రైలు ప్రమాదానికి కారణం: ఖర్గే విమర్శలు
పశ్చిమబెంగాల్లో చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ప్రమాదానికి మోదీ సర్కార్ చేసిన వైఫల్యమే కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు. -
దిల్లీ విమానాశ్రయంలో విద్యుత్తు సరఫరాలో అంతరాయం.. బోర్డింగ్, చెక్-ఇన్లో ఇబ్బందులు
దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం మధ్యాహ్నం కొద్ది నిమిషాల పాటు విద్యుత్తు అంతరాయం ఏర్పడడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
ఘోర రైలు ప్రమాదం.. మృతులకు రైల్వేశాఖ ఎక్స్గ్రేషియా ప్రకటన
రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతులకు రైల్వే శాఖ ఎక్స్గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తాన్ని వారి కుటుంబసభ్యులకు అందించనుంది. -
జులై 1 నుంచి కొత్త నేర చట్టాలు అమల్లోకి: కేంద్ర న్యాయశాఖ మంత్రి
భారతీయ శిక్షాస్మృతి (1860), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(1872), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (1973) వంటి చట్టాల స్థానంలో కొత్తగా ప్రవేశపెట్టిన నేర చట్టాలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయని న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. -
కరెంటు షాక్ ఇచ్చి.. దర్శన్ అభిమాని హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు!
కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్యకు ముందు.. అతడిని చిత్రహింసలకు గురిచేసినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. -
‘తక్షణం రాజ్భవన్ నుంచి వెళ్లిపోండి..’.. పోలీసులకు బెంగాల్ గవర్నర్ ఆదేశం
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సి.వి. ఆనంద బోస్ కోల్కతా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వారిని తక్షణమే రాజ్భవన్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు. -
అప్పుడు టెస్లా కార్లనూ హ్యాక్ చేయొచ్చేమో: మస్క్కు రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు స్థానాలకు రాజీనామా చేస్తారా..? అంటూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ప్రశ్నించారు. ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీఐడీ ముందు హాజరైన యడియూరప్ప
Yediyurappa: పోక్సో కేసులో విచారణ నిమిత్తం కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప సోమవారం సీఐడీ అధికారుల ఎదుట హాజరయ్యారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
టీమ్ఇండియా ఫీల్డింగ్ కోచ్గా జాంటీ రోడ్స్?
-
వైకాపా అక్రమ కేసులపై బాగా పనిచేశారు: చంద్రబాబు ప్రశంస
-
ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యల వేళ.. మణిపుర్ పరిస్థితులపై అమిత్ షా సమీక్ష
-
ఈ నెల 24న తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల
-
రైల్వే ట్రాక్పై 10 సింహాలు.. లోకోపైలట్ ఏం చేశారంటే!
-
కంటతడి పెట్టుకున్న మాజీ మంత్రి పంకజ ముండే