social look: మిస్‌ ఇండియా చిందేస్తే.. పొట్లాం కట్టిన బిర్యానీలా పూజా.. నెరవేరిన రష్మిక కల..

social look: ఇన్‌స్టా వేదికగా మన సినీతారలు పంచుకున్న ఆసక్తికర అప్‌డేట్‌లు మీకోసం..

Published : 05 Mar 2024 01:32 IST
  • 71వ మిస్‌ వరల్డ్‌ పోటీలు ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నాయి. దేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న సినీశెట్టి ధోతిశారీలో ఇచ్చిన ప్రదర్శన ఆహూతులను ఎంతగానో అలరించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె పంచుకుంది.
  • ‘పొట్లాం కట్టిన బిర్యానికీ బొట్టు బిళ్లలు పెట్టినట్లు’ అంటూ ఓర చూపులతో యువత మతి పోగొడుతోంది పూజా హెగ్డే.
  • ట్రెండీ బ్లాక్‌ దుస్తుల్లో దర్శనమిచ్చింది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌.
  • సౌకర్యవంతమైన దుస్తులు ధరించి.. కలల వెంట.. అంటూ కొత్త ఫొటోలు షేర్‌ చేసింది రాశీఖన్నా.
  • క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనితో దిగిన ఫొటోలను పంచుకుంది జాన్వీకపూర్‌.
  • అంబానీ కుటుంబంతో కలిసి సందడి చేయడం సంతోషంగా ఉందని సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీ అన్నారు.
  • చిన్నప్పటినుంచి జపాన్‌కు వెళ్లాలన్నది తన కల అంటూ అక్కడ దిగిన ఫొటోలను రష్మిక పంచుకుంది.

పూజా హెగ్డే

సినీ శెట్టి

దీపిక పదుకొణె

జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌

కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర

రష్మిక





















Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని