‘సాహో’ గిఫ్ట్‌.. అదా దోసె.. శిల్ప విలువిద్య

ప్రభాస్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. ఆదివారంతో ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులకు ప్రభాస్‌

Updated : 08 Dec 2022 14:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభాస్‌ కథానాయకుడిగా సుజీత్‌ దర్శకత్వంలో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సాహో’. ఆదివారంతో ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా అభిమానులకు ప్రభాస్‌ కృతజ్ఞతలు చెబుతూ.. ఓ స్పెషల్ వీడియోను పంచుకున్నారు. ఇక అందాల తార అదా శర్మ దోసెలేస్తూ సందడి చేశారు. సమంత ఆరు బయట కుర్చీలో కూర్చొని ఏదో రాసుకుంటూ కనిపించారు. ఒకప్పటి అందాల కథానాయిక శిల్పాశెట్టి ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటారు. తాజాగా ఆమె విలువిద్యపై దృష్టి సారించారు. దాన్ని సాధన చేస్తూ ఆ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇలా మన సెలబ్రిటీలు తాజాగా పంచుకున్న ఆసక్తికర పోస్టులు చూశారా?









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని