Congress: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
వచ్చే లోక్సభ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
దిల్లీ: లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 39 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. రాహుల్ గాంధీ మరోసారి సిటింగ్ స్థానం వయనాడ్ నుంచి పోటీ చేయనున్నారు. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 4 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. జహీరాబాద్ - సురేశ్ కుమార్ షేట్కర్, నల్గొండ - కుందూరు రఘువీర్రెడ్డి, మహబూబ్నగర్- చల్లా వంశీచందర్రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్లను అభ్యర్థులుగా అధిష్ఠానం ఖరారు చేసింది. తొలి జాబితాలో ఉన్న 39మందిలో 15మంది జనరల్.. 24 మంది ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/మైనార్టీ కేటగిరీకి చెందినవారు ఉన్నట్లు వేణుగోపాల్ తెలిపారు. తొలి జాబితాలో 12 మంది అభ్యర్థులు 50 ఏళ్లు లోపువారే ఉన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా తొలి ఇదే..
- ఛత్తీస్గఢ్
- జంజ్గిర్-చంపా (ఎస్సీ) -డా.శివకుమార్ దహారియా
- కోర్బా - జ్యోత్స్న మహంత్
- రాజ్నందగావ్ - భూపేశ్బఘేల్
- దుర్గ్ - రాజేంద్ర సాహూ
- రాయ్పూర్ - వికాస్ ఉపాధ్యాయ్
- మహాసముంద్ - తమ్రధ్వజ్ సాహూ
- కర్ణాటక
- బిజాపూర్ (ఎస్సీ) - హెచ్.ఆర్.అల్గుర్ (రాజు)
- హవేరి - ఆనందస్వామి
- శివమొగ్గ - గీతా శివరాజ్కుమార్
- హసన్ - శ్రేయస్ పటేల్
- తుమకూరు - ఎస్.పి.ముద్ద హనుమెగౌడ
- మండ్య - వెంకటరామెగౌడ (స్టార్ చంద్రు)
- బెంగళూరు (రూరల్) - డీకే సురేష్
- కేరళ
- కాసర్గోడ్ - రాజ్మోహన్ ఉన్నితన్
- కన్నూరు - కె. సుధాకరన్
- వడకర - షఫీ పరంబిల్
- వయనాడ్ - రాహుల్ గాంధీ
- కోలికోడ్ - ఎం.కె. రాఘవన్
- పాలక్కడ్ - వీకే శ్రీకందన్
- అలతూర్ (ఎస్సీ) - రమ్య హరిదాస్
- త్రిశ్శూరు - కె.మురళీధరన్
- చలకుడి - బెన్నీ బెహనన్
- ఎర్నాకుళం - హిబి ఇడెన్
- ఇడుక్కి - డీన్ కురియాకోసె
- అళప్పుజ - కేసీ వేణుగోపాల్
- మావెలిక్కర (ఎస్సీ) - కోడికున్నిల్ సురేష్
- పతనంథిట్ట - ఆంటో ఆంటోనీ
- అట్టింగల్ - అదూర్ ప్రకాశ్
- తిరువనంతపురం - డా. శశిథరూర్
- లక్షద్వీప్
- లక్షద్వీప్ (ఎస్టీ) - మహ్మద్ హమ్దుల్లా సయీద్
- మేఘాలయా
- షిల్లాంగ్ (ఎస్టీ) - విన్సెంట్ హెచ్. పాల
- తురా (ఎస్టీ) - సాలెంగ్ ఎ.సంగ్మ
- నాగాలాండ్
- నాగాలాండ్ - ఎస్.సుపోంగమెరెన్ జమీర్
- సిక్కిం
- సిక్కిం- గోపాల్ ఛెత్రి
- తెలంగాణ
- జహీరాబాద్ - సురేష్ కుమార్ షెట్కర్
- నల్గొండ - రఘువీర్ కుందూరు
- మహబూబ్నగర్ - చల్లా వంశీచంద్ రెడ్డి
- మహబూబాబాద్ (ఎస్టీ) - బలరాం నాయక్
- త్రిపుర
- త్రిపుర వెస్ట్ - ఆశిష్ కుమార్ సాహా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యూపీఏ హయాంలో పదేళ్లు ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్!
‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అయిదేళ్లలో అయిదుగురు ప్రధానులు ఉంటారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మల్లికార్జున ఖర్గే తాజాగా తిప్పికొట్టారు. -
ఈవీఎంను ధ్వంసం చేసిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి.. దృశ్యాలు వెలుగులోకి
పోలింగ్ రోజు, ఆ తర్వాత వైకాపా చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. -
ఆ ఒక్క సీటు మినహా యూపీలో భాజపాకు ఓటమే: అఖిలేశ్
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
సినీనటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోపై రాళ్ల దాడి!
మిడ్నాపుర్లో సినీ నటుడు మిథున్ చక్రవర్తి పాల్గొన్న ఎన్నికల ప్రచార రోడ్ షోపై కొందరు వ్యక్తులు రాళ్లు, బాటిళ్లతో దాడి చేశారు. -
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
ఎన్నికల వేళ అన్ని ప్రాంతాలతో పాటు సందేశ్ ఖాలీకి కూడా వెళ్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee)అన్నారు. -
శత్రువు ప్రశంసించిన నేతకు అధికారమా..: రాజ్నాథ్ సింగ్
రాజ్యాంగాన్ని మారుస్తుందని భాజపాపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని.. కానీ, కాంగ్రెస్ హయాంలో 90 సార్లు ప్రభుత్వాలు కూలిపోయాయని రాజ్నాథ్సింగ్ పేర్కొన్నారు. -
ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు?: కేటీఆర్
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా సీఎం రేవంత్రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రశ్నించారు. -
రత్న భాండాగారంపై మోదీ వ్యాఖ్యలు.. ధ్వజమెత్తిన స్టాలిన్
పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తాళం చెవులు మాయం కావడంపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు సీఎం ఎమ్కే స్టాలిన్ మండిపడ్డారు. -
కొత్త బ్రాండ్ల మద్యం కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు: మంత్రి జూపల్లి
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
సంపన్న కుటుంబంలో జన్మించిన వారికి సామాన్యుల కష్టాలు తెలియవని రాహుల్, అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. -
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
గతంలో మాచర్లలో నడిరోడ్డుపై తెదేపా కార్యకర్త గొంతుకోసి చంపారని తెదేపా సీనియర్ నేత కనకమేడల రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులే: బొండా ఉమ
సీఎం జగన్ కోసం చట్టాన్ని అతిక్రమిస్తే జైలు పాలయ్యేది అధికారులేనని తెదేపా నేత బొండా ఉమ హెచ్చరించారు. -
అబద్ధాలు చెప్పడం భారాస నేతలకు అలవాటు: భట్టి విక్రమార్క
వర్షాలకు తడిచిన ధాన్యం కూడా కొంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
కాకాణి అవినీతిపై పెద్ద పుస్తకమే రాయొచ్చు: సోమిరెడ్డి
బెంగళూరు రేవ్పార్టీతో సంబంధం లేదని మంత్రి కాకాణి చెబుతున్నారని.. ఆయన పేరుతో ఉన్న స్టిక్కర్ అక్కడ ఎలా దొరికిందని తెదేపా నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ప్రశ్నించారు. -
మా కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది: ఖర్గే
విపక్ష కూటమి బలంగా పుంజుకొందని కాంగ్రెస్ అధినేత అభిప్రాయపడ్డారు. ఉత్తరాదిన భాజపా గణనీయంగా సీట్లను కోల్పోతోందని జోస్యం చెప్పారు. -
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
హింసను ప్రేరేపించేలా అనేక వేదికల్లో మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని.. తెదేపా నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. -
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు
నర్సింగ్ ఆఫీసర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం 4 నెలలుగా జీతాలివ్వలేదని భారాస నేత, మాజీ మంత్రి హరీశ్రావు ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. రైతు వ్యతిరేక పాలన అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
తెదేపా ముసుగులో విద్వేష ప్రసంగాలు చేస్తున్న కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి
సామాజిక మాధ్యమాల్లో తెదేపా కండువా ధరించి కులాల మధ్య వైషమ్యాలు సృష్టించేలా వీడియోలు చేస్తున్న వైకాపా నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐడీ అధికారులకు తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. -
ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో తెదేపా, వైకాపాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లు సాగినప్పటికీ మొగ్గు తెదేపావైపే కనిపిస్తోందని దిల్లీలోని ప్రముఖ పరిశోధన సంస్థ సెంటర్ ఫర్ ద స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సీఎస్డీఎస్)కు చెందిన సీనియర్ సెఫాలజిస్ట్ ప్రొఫెసర్ సంజయ్కుమార్ తెలిపారు. -
సిట్ సభ్యులు మాచర్ల ఎందుకు వెళ్లలేదు?
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మర్నాడు పల్నాడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై విచారణకు నియమించిన సిట్.. అసలు మాచర్ల పట్టణానికి వెళ్లలేదని తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూపీఏ హయాంలో పదేళ్లు ఒక్కరే ప్రధాని.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే కౌంటర్!
-
తనయుడి తెరంగేట్రంపై స్పందించిన అక్షయ్ కుమార్.. ఏమన్నారంటే?
-
హైదరాబాద్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లిన కోల్కతా
-
సాయుధ మూకల అరాచకం.. కాల్పుల్లో 40 మంది మృతి..!
-
వ్యాను ప్రమాదం.. కుటుంబంలో 10 మందిని కోల్పోయి.. ఒంటరిగా మిగిలి!
-
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు