Asian Games: ఆర్చరీలో మరో స్వర్ణం.. జ్యోతి బృందం అద్భుతం
ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్కు నేడు మరో స్వర్ణం వచ్చింది. ఆర్చరీ మహిళా విభాగంలో జ్యోతి బృందం విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ మరో స్వర్ణం సాధించింది. మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ విభాగంలో భారత ఆర్చర్లు జ్యోతి వెన్నం, అదితి స్వామి, పర్నీత్ కౌర్ బృందం గోల్డ్ నెగ్గింది. చైనీస్ తైపీపై భారత్ బృందం విజయం సాధించింది. టీమ్ఇండియా బృందం 230-229 తేడాతో గెలిచింది. దీంతో మన ఖాతాలో 19వ పసిడి పతకం చేరింది. మొత్తం పతకాల సంఖ్య 82కి చేరింది. ఇందులో 19 స్వర్ణాలు, 31 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి.
పీవీ సింధు ఓటమి
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు చైనా క్రీడాకారిణి చేతిలో ఓటమిపాలైంది. సింధుపై బింగ్జియావో 21-16, 21-12 తేడాతో విజయం సాధించింది. ఇక సాఫ్ట్ టెన్నిస్లోనూ భారత్ ప్రతికూల ఫలితమే ఎదురైంది. మిక్స్డ్ డబుల్స్లో ఫిలిప్పైన్స్ జోడీపై భారత్ ద్వయం ఆద్య తివారీ - జయ్ మీనా ఓటమిపాలైంది. భారత బాక్సర్ అంతిమ్ పంగల్ 53 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో కాంస్య పతకం కోసం మంగోలియా బాక్సర్తో తలపడనుంది. మరోవైపు స్టార్ షట్లర్ ప్రణయ్ పురుషుల సింగిల్స్ విభాగంలో సెమీస్కు చేరాడు. క్వార్టర్ ఫైనల్స్లో మలేషియా ఆటగాడు జి జియాపై చివరి వరకూ పోరాడి 21-16, 21-23, 22-20 తేడాతో విజయం సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్ ‘సూపర్-8’ పోరు.. భారత్ను ఢీకొట్టే జట్లు ఇవే..!
టీ20 ప్రపంచ కప్లో భారత్ సూపర్-8కి చేరుకున్న సంగతి తెలిసిందే. మరి అక్కడ మూడు జట్లతో తలపడాల్సి ఉంది. మరి అవేంటో తెలుసుకుందాం.. -
గ్రూపులో గర్జించిన కూనలు.. గణాంకాల్లో చిరు జట్లదే హవా..!
ఓడలు బళ్లు.. బళ్లు ఓడలవుతాయంటే ఏమిటో పొట్టి ప్రపంచకప్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్ ఫలితాలను చూస్తే తెలుస్తుంది. గతంలో టీ20 ప్రపంచకప్ సాధించిన జట్లు కూడా నేడు సూపర్-8కు చేరకుండా వెనుదిరుగుతుంటే.. అంతర్జాతీయ క్రికెట్కు కొత్తైన జట్లు తెగించి పోరాడి మరీ విజయాలు సాధిస్తున్నాయి. -
రషీద్ ఖాన్.. ‘యూ షట్అప్’: అఫ్గాన్ పేసర్ ఫరూఖి కామెంట్ వైరల్
పైన హెడ్డింగ్ చూసి.. ఇదేదో అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్, ఆ జట్టు బౌలర్ ఫరూఖిల మధ్య వాగ్వాదం జరిగిందనుకోకండి. అసలేం జరిగిందో తెలియాలంటే ఇది చదివేయండి. -
తొలి బంతికే విరాట్ వికెట్.. అదొక భావోద్వేగ క్షణం: సౌరభ్ నేత్రవల్కర్
విరాట్ కోహ్లీని తొలి బంతికే ఔట్ చేసిన సౌరభ్ నేత్రవల్కర్ పేరు మార్మోగిపోయింది. భారత్ చేతిలో యూఎస్ఏ ఓడిపోయినప్పటికీ అతడి ప్రదర్శన మాత్రం ఆకట్టుకుంది. -
అసలు సెహ్వాగ్ ఎవరు? నేనెవరికీ సమాధానం చెప్పక్కర్లేదు: షకిబ్
భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తనపై చేసిన విమర్శలకు స్పందించే క్రమంలో షకిబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. తాను ఎవరికీ సమాధానం చెప్పక్కర్లేదని ఘాటుగా వ్యాఖ్యానించాడు. -
సూపర్-8 పోరుకు ముందే.. ఆ ఇద్దరు స్వదేశానికి!
పొట్టి కప్లో టీమ్ఇండియా అదరగొడుతోంది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కి చేరింది. ఫ్లోరిడా వేదికగా లీగ్ స్టేజ్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది. -
హెల్మెట్లో ఇరుక్కున్న బంతి.. బంగ్లా బ్యాటర్ ఏం చేశాడంటే?
బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బంతి హెల్మెట్లోకి వెళ్లడంతో బంగ్లా బ్యాటర్ విభిన్నంగా స్పందించాడు. ఇప్పుడు అదే నెట్టింట వైరల్గా మారిపోయింది.
-
సూపర్-8కి చేరిన అఫ్గాన్.. కివీస్ ఔట్.. రేసులో ఇంగ్లండ్
టీ20 ప్రపంచ కప్లో సూపర్-8 రేసు ఆసక్తికరంగా సాగుతోంది. కొన్ని టాప్ టీమ్లు ఇంటిముఖం పడుతుండగా.. మరికొన్ని పోరాడుతున్నాయి. -
ఇక పాక్కు ఛాన్స్ లేనట్లే.. ‘ఆల్ ది బెస్ట్ ఫర్ నెక్స్ట్ ఎడిషన్’: భారత మాజీ స్టార్ పేసర్
సూపర్-8కు చేరుకొనే అవకాశాలు ఇతర జట్ల ఫలితంపై ఆధారపడాల్సిన పరిస్థితి పాకిస్థాన్ క్రికెట్ టీమ్కు ఎదురైంది. నేడు యూఎస్ఏ-ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే మాత్రం పాక్ ఇంటిదారి పట్టక తప్పదు. -
విండీస్ వచ్చేసింది
112/9.. 18 ఓవర్లకు విండీస్ స్కోరు ఇది. కానీ ఇన్నింగ్స్ ముగిసేసరికి 149. చివరి రెండు ఓవర్లలో రూథర్ఫర్డ్ విధ్వంసంతో 37 పరుగులు వచ్చాయి. ఆ ఆఖరి ఓవర్లలో రూథర్ఫర్డ్ చేసిన పరుగులే న్యూజిలాండ్ కొంపముంచాయి. -
షకిబ్ ధనాధన్
టీ20 ప్రపంచకప్లో బంగ్లాదేశ్కు కీలక విజయం. గురువారం గ్రూప్-డి మ్యాచ్లో ఆ జట్టు 25 పరుగుల తేడాతో నెదర్లాండ్స్పై గెలిచింది. షకిబ్ అల్ హసన్ (64 నాటౌట్; 46 బంతుల్లో 9×4) మెరవడంతో మొదట బంగ్లాదేశ్ 5 వికెట్లకు 159 పరుగులు చేసింది. -
సూపర్-8పై కన్నేసిన అఫ్గాన్, అమెరికా
సూపర్-8పై కన్నేసిన అఫ్గానిస్థాన్, అమెరికా జట్లు ముఖ్యమైన మ్యాచ్లకు సిద్ధమయ్యాయి. శుక్రవారం గ్రూప్-సిలో పాపువా న్యూగినీతో అఫ్గానిస్థాన్ తలపడుతుంది. ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ గెలిచిన అఫ్గాన్కు పాపువా నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాకపోవచ్చు. -
కిక్కిచ్చే కిక్
ఫుట్బాల్ ప్రపంచాన్ని ఊపేసే మహా పోరుకు వేళైంది. ఫిఫా ప్రపంచకప్ తర్వాత అత్యధిక మంది వీక్షించే ప్రతిష్ఠాత్మక ఫుట్బాల్ టోర్నీకి సమయం ఆసన్నమైంది. నాలుగేళ్లకోసారి జరిగే యూరో కప్ భారత కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి (శనివారం) 12.30 గంటలకు ఆరంభమవనుంది. -
ఆ స్టేడియం ఇక కనిపించదు
నాసా కౌంటీ అంతర్జాతీయ స్టేడియం.. గత కొన్ని నెలలుగా చర్చంతా దీని గురించే. టీ20 ప్రపంచకప్ కోసం దాదాపు 100 రోజుల్లో ఈ స్టేడియాన్ని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఇక్కడి ప్రమాదకర పిచ్లపై విమర్శల వరకూ దీని గురించే మాట్లాడుకున్నారు. -
గుర్తుకొస్తున్నాయి..
ముంబయి ఆటగాళ్లు రోహిత్శర్మ, సూర్యకుమార్ యాదవ్లను చాన్నాళ్ల తర్వాత కలవడం సంతోషంగా ఉందని అమెరికా మీడియం పేసర్ సౌరభ్ నేత్రావల్కర్ అన్నాడు. ముఖ్యంగా సూర్యతో కలిసి నేత్రావల్కర్ ముంబయికి ఎక్కువ మ్యాచ్ల్లో ప్రాతినిథ్యం వహించాడు. -
ప్రపంచ జూనియర్ చెస్ విజేత దివ్య
భారత యువ చెస్ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్ సత్తా చాటింది. ప్రపంచ జూనియర్ చెస్ టోర్నమెంట్లో మహిళల విభాగంలో ఆమె విజేతగా నిలిచింది. మొత్తం 11 రౌండ్లలో 10 పాయింట్లు సాధించిన దివ్య.. అగ్రస్థానంలో నిలిచింది. -
క్వార్టర్స్లో ప్రణయ్, సమీర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మ క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో ప్రణయ్ 21-17, 21-15తో మిషా జిల్బర్మన్ (ఇజ్రాయెల్)పై, సమీర్ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్ లో కీన్ యూ (సింగపూర్)పై గెలిచారు. -
వింబుల్డన్కు నాదల్ దూరం
ఫిట్నెస్ లేకుండానే ఫ్రెంచ్ ఓపెన్లో దిగి తొలి రౌండ్లోనే వెనుదిరిగిన స్పెయిన్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్.. వింబుల్డన్ నుంచి తప్పుకున్నాడు. జులై 1న ఆరంభమయ్యే ఈ టోర్నీలో ఆడట్లేదని.. ఒలింపిక్స్ కోసం సిద్ధం అవుతున్నట్లు రఫా వెల్లడించాడు. -
ఒలింపిక్ కోటా బెర్తు దేశానిది: బింద్రా
ఒలింపిక్స్ కోటా బెర్తు దేశానికి చెందినదని.. క్రీడాకారులది కాదని భారత దిగ్గజ షూటర్ అభినవ్ బింద్రా అన్నాడు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్కు పారిస్ ఒలింపిక్స్ కోటా బెర్తు లభించింది. -
రోహిత్ శర్మది, నాది ఒకే స్కూల్: అమెరికా క్రికెటర్
అమెరికా జట్టులోని కొంతమంది భారత సంతతి ఆటగాళ్లు జూనియర్ లెవల్లో ఇండియా తరఫున బరిలోకి దిగారు. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న కొంతమంది ఆటగాళ్లతోనూ కలిసి ఆడారు.
తాజా వార్తలు (Latest News)
-
శాఖలపై పట్టు పెంచుకోవాలి.. మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
-
అతిపెద్ద ఐపీఓకు హ్యుందాయ్ రెడీ.. త్వరలో సెబీకి దరఖాస్తు
-
పోలీసులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు: హోం మంత్రి అనిత
-
ఆరుద్ర కుమార్తెకు పింఛను, వైద్యానికి రూ.5 లక్షల సాయం.. చంద్రబాబు హామీ
-
‘ధరణి’ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
-
ఎన్సీపీ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు.. అజిత్ పవార్ ఏమన్నారంటే..!