రేపు ‘పది’ ఫలితాలు

పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి.  హైదరాబాద్‌లో ఆ రోజు ఉదయం 11.30కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు

Published : 29 Jun 2022 04:24 IST

ఈనాడు, హైదరాబాద్‌: పదో తరగతి పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి.  హైదరాబాద్‌లో ఆ రోజు ఉదయం 11.30కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేస్తారని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. ఫలితాలను www.eenadu.net, eenadupratibha.net, bse.telangana.gov.in, bseresults.telangana.gov.in  తదితర వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు. జూన్‌ 2తో ముగిసిన పరీక్షలకు సుమారు 5 లక్షల మంది హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని