శ్రీవారికి రూ.50 లక్షల విలువైన ఫ్లాట్‌ విరాళం

తిరుమల శ్రీవారికి తితిదే మాజీ డిప్యూటీ ఈవో కుందవరం చలపతిబాబు రూ.50 లక్షల విలువైన ఫ్లాట్‌ను విరాళంగా అందజేశారు. తిరుచానూరు సమీపం యోగిమల్లవరంలోని తన ఫ్లాట్‌ను తితిదే పేరున రిజిస్టర్‌ చేసి సంబంధిత

Published : 25 Sep 2022 05:16 IST

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారికి తితిదే మాజీ డిప్యూటీ ఈవో కుందవరం చలపతిబాబు రూ.50 లక్షల విలువైన ఫ్లాట్‌ను విరాళంగా అందజేశారు. తిరుచానూరు సమీపం యోగిమల్లవరంలోని తన ఫ్లాట్‌ను తితిదే పేరున రిజిస్టర్‌ చేసి సంబంధిత పత్రాలను శనివారం ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు. దాతను ఛైర్మన్‌తోపాటు తితిదే ఉద్యోగుల సంఘం నాయకులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని