Rythu Bandhu: ‘5 ఎకరాల వరకే రైతుబంధు!’

రైతుబంధు పథకం కింద 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమచేసేలా పరిమితి పెట్టాలని..  వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు.

Updated : 11 Jan 2023 08:12 IST

సీఎంకు ఓ వ్యవసాయ విస్తరణ అధికారి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: రైతుబంధు పథకం కింద 5 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే నిధులు జమచేసేలా పరిమితి పెట్టాలని.. మిగిలిన నిధులను పొలాలకు వెళ్లే కాలిబాటలను నిర్మించడానికి ఉపయోగించాలంటూ నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలకేంద్రంలో వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ)గా పనిచేస్తున్న కల్లేపల్లి పరశురాములు సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. లేఖను మంగళవారం తపాలా ద్వారా ప్రగతిభవన్‌ చిరునామాకు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని