Revanth reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి మీడియా సమావేశం

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అద్యక్షుడు రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Published : 25 Apr 2022 16:47 IST

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అద్యక్షుడు రేవంత్‌ రెడ్డి కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌తో ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై రేవంత్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 

Tags :

మరిన్ని