TDP: పల్నాడులో నారా లోకేశ్‌ పర్యటన.. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం

పల్నాడు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన కొనసాగుతోంది. సత్తెనపల్లి వచ్చిన ఆయనకు నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనక జగమాలతో ఘన స్వాగతం పలికారు. కంటెపూడి నుండి భారీ వాహనాలతో ర్యాలీ కొనసాగింది.

Published : 23 Jun 2022 15:52 IST

పల్నాడు జిల్లాలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన కొనసాగుతోంది. సత్తెనపల్లి వచ్చిన ఆయనకు నియోజకవర్గ తెదేపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనక జగమాలతో ఘన స్వాగతం పలికారు. కంటెపూడి నుండి భారీ వాహనాలతో ర్యాలీ కొనసాగింది.

Tags :

మరిన్ని