Crime News: ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఈనెల 20న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పుడు ఆత్మహత్య అని అనుమానించిన పోలీసులు.... ఇప్పుడు హత్య అని స్పష్టం చేశారు. గుప్తనిధుల కోసం 9 మందిని బలి తీసుకున్నట్లు వెల్లడించారు

Published : 28 Jun 2022 16:04 IST

మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఈనెల 20న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పుడు ఆత్మహత్య అని అనుమానించిన పోలీసులు.... ఇప్పుడు హత్య అని స్పష్టం చేశారు. గుప్తనిధుల కోసం 9 మందిని బలి తీసుకున్నట్లు వెల్లడించారు

Tags :

మరిన్ని