Crime News: ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో ఈనెల 20న ఒకే కుటుంబానికి చెందిన 9 మంది చనిపోయిన ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. అప్పుడు ఆత్మహత్య అని అనుమానించిన పోలీసులు.... ఇప్పుడు హత్య అని స్పష్టం చేశారు. గుప్తనిధుల కోసం 9 మందిని బలి తీసుకున్నట్లు వెల్లడించారు
Published : 28 Jun 2022 16:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా