Road Accident: ఓ వ్యక్తి ప్రాణం కాపాడబోయి.. ఇద్దరు ట్రక్ డ్రైవర్లు మృతి!
ఓ వ్యక్తి ప్రాణం కాపాడేందుకు ప్రయత్నించి.. ఇద్దరు ట్రక్ డ్రైవర్లు తమ ప్రాణాలు పోగొట్టుకున్న విషాద ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుప్పత్తూరు అంబూర్ సమీపంలో ఉదయరాజపాళ్యం ప్రాంతంలో చెన్నై-బెంగళూరు జాతీయ రహదారిపై ఈ ఉదయం ఓ ఆటో అదుపు తప్పిబోల్తా పడింది. ఆ మార్గంలోనే వెళ్తున్న ఇద్దరు ట్రక్కుడ్రైవర్లు.. ఆటోడ్రైవర్ను రక్షించేందుకు వెళ్లారు. అదే సమయంలో వేలూరు నుంచి కృష్ణగిరి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో ట్రక్ డ్రైవర్లు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
Published : 02 Oct 2022 16:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!