Nayanatara: తిరుమల శ్రీవారి సేవలో నటి నయనతార, విఘ్నేష్‌ శివన్‌

సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం తితిదే ఆలయాధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. 

Published : 07 May 2022 10:29 IST

సినీ నటి నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ ఉదయం తితిదే ఆలయాధికారులు వీరికి దర్శన ఏర్పాట్లు చేసి.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం పలికారు. 

Tags :

మరిన్ని