Sarkaru Vaari Paata: నాతో పాట పాడించాలని ట్రై చేశాడు: మహేశ్‌బాబు

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌ (keerthy suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 11 May 2022 19:42 IST

మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌, కామెడీ చిత్రం ‘సర్కారువారి పాట’ (Sarkaru Vaari Paata). కీర్తి సురేశ్‌ (keerthy suresh) కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

మరిన్ని