CharDham Yatra: చార్‌ధామ్ యాత్ర.. 12 రోజుల్లో 31 మంది మృతి

ఈ నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీపీ, గుండెనొప్పి, మౌంటైన్ సిక్‌నెస్ వంటి వాటితో వీరు చనిపోయారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ మీడియాకు వెల్లడించారు. 

Published : 14 May 2022 17:18 IST

ఈ నెలలో ప్రారంభమైన ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్ యాత్రలో భాగంగా 31 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. బీపీ, గుండెనొప్పి, మౌంటైన్ సిక్‌నెస్ వంటి వాటితో వీరు చనిపోయారు. ఈ విషయాన్ని ఉత్తరాఖండ్‌ డైరెక్టర్ జనరల్ హెల్త్ డాక్టర్ శైలజా భట్ మీడియాకు వెల్లడించారు. 

Tags :

మరిన్ని