Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు, ఆర్‌కే రోజా

తిరుమల (Tirumala) శ్రీవారిని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు,  ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Published : 10 Aug 2023 13:53 IST

తిరుమల (Tirumala) శ్రీవారిని రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు,  ఆర్‌కే రోజా దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.  

Tags :

మరిన్ని