Palnadu: క్రోసూరులో తెదేపా కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు

పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెదేపా కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించడంతో క్షణాల్లో దగ్ధమైంది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు ఆందోళనకు గురయ్యారు.  

Updated : 08 Apr 2024 11:06 IST

పల్నాడు జిల్లాలోని క్రోసూరులో తెదేపా కార్యాలయానికి ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పదిరోజుల కిందట కూటమి అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మన్నెం భూషయ్య కాంప్లెక్స్‌లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా తాటాకులతో చలువ పందిరి ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి గుర్తుతెలియని ఆగంతకులు పందిరికి నిప్పంటించడంతో క్షణాల్లో దగ్ధమైంది. పెద్దఎత్తున మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల ఇళ్ల వారు ఆందోళనకు గురయ్యారు.  

Tags :

మరిన్ని